cricket ad

Wednesday 30 November 2016

పుదీనా ఉపయోగాలు!

పుదీనా ఉపయోగాలు!!
ప్రత్యేకమైన సువాసన మెదడుని సానుకూలంగా ప్రభా వితం చేసే శక్తి పుదీనా ఆకుల సొంతం.
దీనిలో ఔషధ గుణాలతో పాటు, జీవక్రియని సమర్ధంగా నడిపించే పోష కాలూ అధికమే. పుదీనా ఆకుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే విన్తమిన్ ఎ, విటమిన్ సిలు ఎక్కువ.
పొడి దగ్గుతో ఇబ్బంది పడు తున్నా, జలుబుతో సతమతమవుతున్నా కప్ఫు పుదీనా చాయ్ తాగండి. ఉపశమనం పొందొచ్చు. శరీరంలో మనకు తెలి యకుండా పెరిగే కణుతులకు అడ్డుకట్ట వేయాలంటే రోజు వారీ ఆహారంలో పుదీనాను గ్రీన్ చట్నీ రూపంలో కానీ, టీగా కానీ తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు
కడుపులో వికారం వున్నప్పుడు పుదీనా ఆకులను వాసన చూస్తే ఆ వికారం తగ్గుతుంది.
పుదీనాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ పరగడుపున పుదీనా ఆకులను నమలటం వల్ల శరీరం నుంచి మలినాలను బయటకు పంపడంలో సహాయంచేస్తుంది.
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని లైక్ చేయండి, షేర్ చేయండి....!!!

ఖాళీ కడుపుతో నీరు త్రాగడానికి ~~

ఖాళీ కడుపుతో నీరు త్రాగడానికి ~~
ఇది వెంటనే ప్రతి ఉదయం మేల్కొనగానే నీరు త్రాగడానికి నేడు జపాన్ లో ఆదరణ లభిస్తోంది. ఇంకా, శాస్త్రీయ పరీక్షలు దాని విలువ నిరూపించబడ్డాయి. మేము మా రీడర్లకు నీటి వాడకాన్ని ఒక వివరణని క్రింద ప్రచురిస్తున్నాను. పాత మరియు తీవ్రమైన వ్యాధులు అలాగే ఆధునిక రోగాలకు నీటి చికిత్స నేపథ్యంలో వ్యాధులకు 100% నివారణ వంటి ఒక జపనీస్ వైద్య సమాజం విజయవంతమైన దొరకలేదు జరిగింది:
తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, గుండె వ్యవస్థ, కీళ్ళనొప్పులు, ఫాస్ట్ గుండె కొట్టుకోవడం, మూర్ఛ, అదనపు కొవ్వు, ఉబ్బసం, TB, మెనింజైటిస్, కిడ్నీ మరియు మూత్రం వ్యాధులు, వాంతులు, పొట్టలో పుండ్లు, అతిసారం, కుప్పలు, మధుమేహం, మలబద్ధకం, అన్ని కంటి వ్యాధులు, గర్భం, క్యాన్సర్ బ్రాంకైటిస్ మరియు ఋతు లోపాలు, చెవి ముక్కు మరియు గొంతు వ్యాధులు.
చికిత్స పద్ధతి
1. మీరు పళ్ళు తోముకోవడం ముందు ఉదయం మేల్కొలపడానికి వంటి, త్రాగడానికి 4 x నీటి 160ml అద్దాలు
2. బ్రష్ మరియు నోరు శుభ్రం కానీ తినడానికి లేదా 45 నిమిషాల కోసం ఏదైనా త్రాగడానికి లేదు
3 .. 45 నిమిషాల తర్వాత మీరు తినడానికి మరియు సాధారణ వంటి త్రాగుటకు.
4. 15 తరువాత ఉపాహారం, భోజనం మరియు విందు నిమిషాల తినడానికి లేదా 2 గంటల ఏదైనా త్రాగడానికి లేదు
5. పాత లేదా జబ్బుపడిన మరియు ప్రారంభంలో నీటి 4 అద్దాలు త్రాగడానికి కొద్దిగా నీరు తీసుకోవడం ద్వారా మొదలవుతుంది మరియు క్రమంగా రోజుకు 4 అద్దాలు దానిని పెంచవచ్చని పోతున్నాము వారికి.
6. చికిత్స పైన పద్ధతి జబ్బుపడిన వ్యాధులు నయం చేస్తుంది మరియు ఇతరులు ఒక ఆరోగ్యకరమైన జీవితం పొందుతారు.
క్రింది జాబితా / నయం / నియంత్రణ ప్రధాన వ్యాధులు తగ్గించడానికి అవసరం చికిత్స రోజుల సంఖ్యను ఇస్తుంది:
1. హై బ్లడ్ ప్రెజర్ (30 రోజులు)
2. గ్యాస్ట్రిక్ (10 రోజులు)
3. మధుమేహం (30 రోజులు)
4. మలబద్ధకం (10 రోజులు)
5. క్యాన్సర్ (180 రోజులు)
6. TB (90 రోజులు)
7. ఆర్థరైటిస్ రోగులకు మాత్రమే 1st వారంలో 3 రోజులు మరియు అటుపై 2 వ వారం నుండి పైన చికిత్స అనుసరించాలి - రోజువారీ ..
ఈ చికిత్స పద్ధతి అయితే మీరు కొన్ని సార్లు మూత్రవిసర్జన ఉండవచ్చు చికిత్స ప్రారంభించిన, ఏ దుష్ప్రభావాలు ఉంది.
మేము ఈ కొనసాగించవచ్చు మరియు మా జీవితంలో ఒక రొటీన్ పని ఈ పద్దతిని చేస్తే మేలు. నీరు త్రాగడానికి మరియు ఆరోగ్యకరమైన మరియు Active స్టే.
ఈ వారి భోజనం చల్లని నీటితో అర్ధంలో .. చైనీస్ మరియు జపనీస్ పానీయము వేడిగా టీ చేస్తుంది. దీనికి తినే సమయంలో మేము వారి మద్యపానం అలవాటు దత్తత సమయం ఉంది !!! పొందేందుకు ప్రతిదీ కోల్పోతారు ఏమీ ...
చల్లని నీరు తాగడానికి ఇష్టపడతారు వారికి, ఈ వ్యాసం మీరు వర్తిస్తుంది.
ఇది ఒక భోజనం తర్వాత చల్లటి పానీయం ఒక కప్పు కలిగి nice ఉంది. అయితే, చల్లని నీటి మీరు కేవలం తినేందుకు తైల విషయాన్ని పదిలపరచుకోనేందుకు ఉంటుంది. ఇది జీర్ణక్రియకు వేగాన్ని కనిపిస్తుంది.
ఈ 'బురద' ఆమ్లంతో చర్య జరిపి ఒకసారి, అది విచ్ఛిన్నం మరియు వేగంగా ఘన ఆహార కంటే ప్రేగు శోషించబడతాయి. ఇది పేగులో వరుసలో ఉంటుంది.
, త్వరలో ఈ కొవ్వులు మారిపోతాయి మరియు క్యాన్సర్కు దారి తీస్తుంది. ఇది ఒక భోజనం తర్వాత వేడి సూప్ లేదా వెచ్చని నీరు త్రాగడానికి ఉత్తమం.
గుండెపోటు గురించి తీవ్రమైన గమనిక:
· మహిళలు ప్రతి గుండెపోటుతో లక్షణం ఎడమ చేతి దెబ్బతీయకుండా అవతరిస్తుంది కాదు తెలుసు ఉండాలి
· దవడ లైన్ లో తీవ్రమైన నొప్పి తెలుసుకోవాలి.
· మీరు గుండెపోటుతో కోర్సు సమయంలో మొదటి ఛాతీ నొప్పి కలిగి ఎప్పుడూ.
· వికారం మరియు తీవ్ర పట్టుట కూడా సాధారణ లక్షణాలు.
వారు నిద్రలోకి ఉన్నప్పుడు మేల్కొలపడానికి లేదు గుండెపోటు కలిగిన 60% మంది ·.
· దవడలో నొప్పి ఒక ధ్వని నిద్ర నుండి మీరు మేల్కొలపడానికి చేయవచ్చు. యొక్క జాగ్రత్తగా భావించండి మరియు తెలుసుకోవాలి. మరింత మేము తెలుసు, మేము ఉండగలిగిన మంచి అవకాశం ...
ఒక కార్డియాలజిస్ట్ ఈ మెయిల్ వారిని ప్రతి ఒక్కరూ వారు తెలుసు అందరికీ పంపిస్తుంది ఉంటే అని, మీరు మేము కనీసం ఒక జీవితం సేవ్ చేస్తాము అని అనుకోవచ్చు.
దయచేసి నిజమైన స్నేహితుడు మరియు అన్ని మీ స్నేహితులు మిమ్మల్ని పట్టించుకోనట్లు ఈ వ్యాసం పంపండి.
దయచేసి పంచుకోవడానికి విస్మరించవద్దు. ఈ ఒకరి జీవితంలో సేవ్ ఉండవచ్చు.

Image may contain: 1 person , text

సులువుగా బ‌రువు తగ్గ‌డానికి నానా క‌ష్టాలు ప‌డుతున్నారా.. అయితే చిన్న మార్పులు మంచి ఫలితాన్నిస్తుంది.

సులువుగా బ‌రువు తగ్గ‌డానికి నానా క‌ష్టాలు ప‌డుతున్నారా...అయితే మ‌న రోజూ వారీ డైట్‌లో చేసుకునే చిన్న చిన్న మార్పులు మంచి ఫలితాన్నిస్తుంది. నిత్యం వంటల్లో ఉపయోగించే ఆహారపదార్థాలతోనే సులువుగా బరువు తగ్గించుకోవచ్చు. ఘాటుగా ఉండే అల్లంలో ఎన్నో రకాలైన ఔషధ గుణాలున్నాయి. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ వంటి ధర్మాలతోపాటు ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్, ఇతర పోషకాలు అల్లంలో ఉన్...
అంతేకాదు అల్లంలో బరువు తగ్గించే, కొవ్వును కరిగించే గుణాలు కూడా ఉన్నాయని చాలామందికి తెలీదు. అల్లం నీటిని తాగితే సులభంగా బరువు తగ్గొచ్చట. పొట్ట, నడుము, తొడల వంటి భాగాల్లో అధికంగా పేరుకుపోయిన కొవ్వును సులభంగా తగ్గించే గుణం అల్లంలో పుష్కలంగా ఉందట. ఈ క్రమంలో జింజర్ వాటర్‌ను ఎలా తయారు చేసుకోయాలో తెల్సుకుందాం...

అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అనంతరం ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించాలి. ఇలా 10 నిమిషాలు మరిగించి వడకట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న నీటిని నిత్యం తాగుతుంటే సులభంగా పేరుకుపోయిన కొవ్వు కరగడం మొదలవుతుంది. అయితే కనీసం 1 లీటరు వరకైనా జింజర్ వాటర్‌ను ప్రతిరోజు తాగాలి.


షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారికి శుభవార్త. ప్రతి ఒక్కరూ షేర్ చెయ్యండి.

షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారికి శుభవార్త. ప్రతి ఒక్కరూ షేర్ చెయ్యండి.

షుగర్ వ్యాధిని తగ్గించుకునే సరికొత్త మార్గం మీ ముందుకు వచ్చింది. దీని కోసం డాక్టర్ల దగ్గరకు పరుగులు తీయక్కర్లేదు.. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మందులు వాడాల్సిన పని అంతకన్నా లేదు.. జస్ట్. . వారానికి నాలుగు గుడ్లు తింటే చాలు.. మధుమేహం .. మన మాట వింటుందంటున్నారు పరిశోధకు




నానబెట్టిన ‘బాదం’తో ఆరోగ్యం!
ఆరోగ్యానికి బాదంపప్పు (ఆల్మండ్) మంచిది. అదే, నానబెట్టిన బాదంపప్పు అయితే మరింత మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. విటమిన్ ఈ, పీచు (ఫైబర్) పదార్థం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు ప్రొటీన్లు బాదంపప్పులో పుష్కలంగా ఉంటాయి. ఎముకలు బలంగా ఉండటానికి, చక్కటి రక్త ప్రసరణకు, బ్లడ్ షుగర్ నియంత్రణకు, కండరాలు, నరాల పనితీరు సవ్యంగా సాగేందుకు బాదం ఎంతో మేలు చేస్తుంది. అయితే... నీళ్లలో నానబెట్టిన బాదం పప్పు తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మరింత పదిలంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే, బాదంపప్పు పై ఉండే పొట్టులో ఒకరకమైన బయో మాలిక్యూల్ టానిన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. అదేకనుక, బాదం పప్పును నానబెడితే వాటిపై పొట్టు ఊడిపోతుంది. తద్వారా ఆ సమస్య బారిన పడకుండా ఉంటాము. ఒక గుప్పెడు బాదం పప్పును, అరకప్పు నీటిలో సుమారు ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని ఒంచి వేసి, బాదంపప్పుపై పొట్టును తొలగించాలి. వాటిని ఒక ప్లాస్టిక్ కవరులో స్టోర్ చేయాలి. దరిదాపు ఒక వారం రోజుల పాటు వీటిని తినవచ్చు. నానబెట్టిన బాదంతో కలిగే లాభాలు...
* జీర్ణక్రియ సమర్థవంతంగా ఉండటానికి
* అధిక బరువును తగ్గించుకోవడానికి
* గుండె ఆరోగ్యం పదిలంగా ఉండటానికి
* చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి.. మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి
* యాంటిఆక్సిడెంట్లను పెంచుకోవడానికి
* కేన్సర్ వ్యాధిని దరిచేరనీయకుండా ఉండడానికి
* ట్యూమర్ల బారిన పడకుండా ఉండడానికి
* శరీరంలో గ్లూకోజ్ స్థాయిని క్రమబద్ధీకరించడానికి
* పుట్టుకతో వచ్చిన లోపాల నివారణకు (నానబెట్టిన బాదంలో ఉండే ఫోలిక్ యాసిడ్ ఈ పనులను చక్కబెడుతుంది) నానబెట్టిన బాదం తీసుకోవడం ఎంతో మంచిది.

సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్ధం వరకు కనిపిస్తున్నది

స్థలపురాణం:
సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్ధం వరకు కనిపిస్తున్నది. కాని భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదై ఉండవచ్చు. సింహాచలం అంటే సింహం యొక్క పర్వతము అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాల్గవదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తి గా వెలశాడు. ఇతిహాసం ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధవైరి. తన కుమారుడైన ప్రహ్లాదుడిని పుట్టుకతోనే విష్ణు భక్తుడు. అనేక విధాల ప్రయత్నించి కూడా కుమారుని విష్ణు విముఖుణ్ణి చెయ్యలేకపోతాడు. చివరికి చంపించేందుకు కూడా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారీ ప్రహ్లాదుని విష్ణుమూర్తి రక్షిస్తాడు. విసిగిన హిరణ్యకశిపుడు 'విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా, ఏడీ ఈ స్థంభంలో ఉన్నాడా? చూపించు'మని స్థంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొనివచ్చి, హిరణ్యకశిపుని సంహరించి, ప్రహ్లాదుడిని రక్షించాడు.
స్థలపురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా నరసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన[యాదవుడు] పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్ళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది. అతడికి భూమిలో కప్పబడి ఉన్న నరసింహస్వామి కనిపించాడు. విగ్రహాన్ని సంవత్సరకాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగే టట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు నరసింహ స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించడుతోంది. స్వామిలోని వేడిని చల్లార్చడానికి ప్రతీరోజు చందనం తో పూత పూస్తుంటారు. నరుడు మరియు సింహము రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్ర లో (ఆసనంలో) సింహము తల కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది.
ఆలయ విశేషాలు:

గాలి గోపురము-సింహ ద్వారం
సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖముగా కాకుండా, పడమర వైపు ముఖమును కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పున ముఖద్వారము ఐశ్వర్యమును ప్రసాదిస్తే, పడమర ముఖద్వారము విజయాన్ని ఒసగుతుందని హిందువుల నమ్మకం. కొండ మీద నుండి గాలి గోపురము మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 30 మెట్లు ఉంటాయి.
కప్ప స్తంభం
దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారములో కప్ప స్తంభం ఉన్నది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రం పై ప్రతిష్టితమై ఉంది. ఇది అత్యంత శక్తివంతమైనది అని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఈ కప్పస్తంభమును కౌగిలించుకొంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామి వారికి భక్తులు ఇక్కడే కప్పాలు (కప్పం:పన్ను) చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభం అనేవారు. కాలక్రమేణా అది కప్ప స్తంభం అయింది.
సింహాచలం దేవాలయ వెనుకభాగంలో నరసింహుని విగ్రహం.
సింహాచలం వద్ద గంగధార
జల ధారలు
సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది. సింహగిరి జలసమృద్ధి గల ప్రాంతం. ఈ కొండలపై సహజసిద్ధమైన జలధారలు ఉన్నాయి. వీటిలో కొన్ని: గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార లు. భక్తులు ఈ ధారలలో స్నానాలు చేసి, దైవదర్శనం చేసి తరిస్తారు. స్వామికి తలనీలాలు సమర్పించుకొన్న భక్తులు సమీపంలోని గంగధారలో స్నానంచేసి దైవదర్శనానికి వెళతారు. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగములో సహజసిద్ధమైన నీటి సెలయేరు ఉన్నది. స్వామి కల్యాణము తరువాత ఈ ఘట్టంలో స్నానము ఆచరిస్తాడు. ఈ ధారపై యోగ నరసింహ స్వామి విగ్రహం ఉన్నది.
భైరవ వాక
సింహగిరికి మెట్ల మార్గంలో వస్తే కనిపించేది భైరవ వాక. ఆడివివరం గ్రామంలో మెట్ల వద్ద భైరవ ద్వారం ఉన్నది. ఇక్కడ భైరవస్వామి విగ్రహం ఉన్నది. ఈ విగ్రహం ఎటువంటి పూజలు పునస్కారాలు అందుకోదు. 13-16 శతాబ్ధాల మధ్య ఈ ప్రాంతం భైరవపురం గా ప్రాముఖ్యత పొందినది.
కొత్తగా నిర్మించిన విచారణ కార్యాలయం.
వరాహ పుష్కరిణి
వరాహ పుష్కరిణి సింహగిరి కొండ క్రింద ఆడవివరం గ్రామంలో ఉంది. ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒకమారు తెప్పోత్సవం నాడు ఇక్కడికి తీసుకొని వచ్చి నౌకావిహారం చేయిస్తారు. ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉన్నది.
మాధవధార
మాధవస్వామి దేవాలయం ఉంది. గిరిప్రదక్షిణం సమయంలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తారు.

కీళ్ళ నొప్పులు ఎముకలకు చాలా హాని కలిగిస్తుంది. శరీరంలో ఎముకలు పెళుసుగా మారడం లేదా విరిగిపోవడం జరుగుతుంది.

కీళ్ళ నొప్పులు ఎముకలకు చాలా హాని కలిగిస్తుంది. శరీరంలో ఎముకలు పెళుసుగా మారడం లేదా విరిగిపోవడం జరుగుతుంది. మనకు బయటకు కనబడని ఈ లక్షణాలను బట్టే ఇది సైలెంట్ కిల్లర్ డిసీజ్ గా సూచిస్తున్నారు. ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు కనబడకపోవడం వల్ల చికిత్సను చేయించుకోలేరు. ఈ వ్యాధి ఏవయస్సు వారికైనా వస్తుంది. అయితే వ్యాధి తీవ్రమైనప్పుడు నొప్పితో బోన్ ఫ్రాక్చర్ జరుగుతుంది. బ్యాక్ పెయిన్, బోన్ ఫ్రాక్చర్ మైనర్ కట్స్ ఏర్పడుతాయి. ఈ వ్యాధి ఉన్నప్పుడు డాక్టర్ ను కలిసి బోన్ మినిరల్ డెంసిటి టెస్ట్ చేయించి చికిత్స తీసుకోవడం వల్ల కీళ్ళ వ్యాధులను ినవారించుకోవచ్చు,. ప్రమాద స్థితికి కారణం ఫ్యామిలి హిస్టరీ, పూర్ డైట్, వ్యాయామ లోపం, స్మోకింగ్, మందులు.

SHARE IT

దాల్చిన చెక్క, పాలు తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు

దాల్చిన చెక్క, పాలు తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు💥*
షేర్ చేయండి.
దాల్చిన చెక్క పాల ఆరోగ్య ప్రయోజనాలను కొన్ని ఏళ్లుగా నిపుణులు స్టడీ చేస్తున్నారు. ఇది డయాబెటిస్ ని నివారిస్తుందని తేల్చాయి. ఈ పాలు ప్రిపేర్ చేయడం కూడా చాలా తేలిక. ఒక కప్పు వేడి పాలకు రెండు టీ స్పూన్ల దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకోవడం అంతే. డైలీ డైట్ లో దీన్ని చేర్చుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు చూద్దాం..
దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల డైజెషన్ ప్రాసెస్ మెరుగ్గా సాగుతుంది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ స్పామ్స్ ని ఇది స్మూత్ గా మార్చి, పొట్టలో వచ్చే అసౌకర్యాన్ని అరికట్టి.. జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది.
టైప్ టు డయాబెటిస్ తో బాధపడేవాళ్లు దాల్చిన చెక్క పాలు రెగ్యులర్ గా తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
కంటినిండా నిద్రపోవాలని భావించేవాళ్లు.. దాల్చిన చెక్క పాలు తాగితే చాలు.. హ్యాపీగా నిద్రపోవచ్చు. కేవలం రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాసు తాగండి.. చిన్న పిల్లల్లా హ్యాపీగా నిద్రపోతారు.
దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల జుట్టు, చర్మానికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల ఇది జుట్టుకి, చర్మానికి మంచిది.అందమైన కురులు, మెరిసే చర్మం పొందాలనుకునేవాళ్లు రెగ్యులర్ గా ఈ పాలు తాగడం మొదలుపెట్టండి.
వయసు పెరిగిన వాళ్లలో ఎముకలు బలంగా ఉండటానికి ఈ పాలు సహాయపడతాయి. రెగ్యులర్ గా దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల వయసు పెరిగిన తర్వాత వచ్చే కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలకు దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
దాల్చిన చెక్క కలిపిన పాలల్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల పంటి సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపేస్తుంది.క్యావిటీస్, ఓరల్ ప్రాబ్లమ్స్ దూరంగా ఉంటాయి.
సాధారణ దగ్గు, ఫ్లూ వంటివి నివారించడానికి ఈ పాలు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా.. హానికర బ్యాక్టీరియాను నివారించి.. హెల్తీగా ఉండటానికి సహాయపడుతుంది.