cricket ad

Sunday 11 December 2016

Sponsored by Revcontent Trending Now jayalaitha-video షాకింగ్; జయలలిత ఆత్మ ఇంకా అక్కడక్కడే తిరుగుతుందంట!

అమ్మ ఆత్మగా మారి ఆమెకు అన్యాయం చేసిన వారి అంతు చూస్తుందని కూడా అంటున్నారు. జయది వైష్ణవ బ్రాహ్మణ కుటుంబం కాగా… ఆమె అంత్యక్రియలు ఆ పద్దతులలో చెయ్యకపోవడం అనేది ఆమెను అవమానించినట్టే అని అంటున్నారు. అంతే కాకుండా ఆ ప్రాంత వైష్ణవ బ్రాహ్మణులు తమ మనోభావాలను దెబ్బ తీసారని అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. సాంప్రదాయ ప్రకారం చితి పేర్చి నిప్పు అంటించాలి…అలా చేయకపోతే ప్రేతాత్మ గా మారుతుంది ఆత్మ అని అంటున్నారు. ఇంకా మరిన్ని వివరాలతో వీడియో…

జయలలిత 5కాదు 4వతేదినే చనిపోయారు… ఇవిగో తిరుగులేని సాక్షాలు




జయలలిత మరణం తరవాత రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది. అపోలో హాస్పిటల్ ప్రకటన ప్రకారం జయలలిత డిసెంబర్ 5   సోమవారం రాత్రి 11.30కి జయ మృతి చెందారు. డిసెంబర్ 4న గుండెపోటు వచ్చినట్టు వైద్యులు చెప్పిన విషయం మనకు తెలిసినదే. కాని అప్పటికే ఆమె చనిపోయిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అమ్మ మరణం లో మిస్టరీ తెలియాలంటే ఆ దేవుడే దిగి వచ్చి చెప్పాలేమో అనేంతగా రోజుకో అనుమానాలు తలెత్తుతున్నాయి.


 తాజాగా ఇప్పుడు వచ్చిన అనుమానం ఏమిటంటే… ఆదివారం సాయంత్రానికే జయ అంత్యక్రియలకు అన్నాడీఎంకే నేతలు ఏర్పాట్లు మొదలు పెట్టారట. జయ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచిన రాజాజీ హాలును శుభ్రం చేయాలని ఆదివారమే ఆదేశాలు అందాయట. దీనితో, ముందు రోజే జయ చనిపోయిన విషయం పార్టీలోని కీలక నేతలకు తెలిసి ఉంటుందనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. అధికార అన్నాడీఎంకే నేతలు అన్నీరకాలుగా సద్దుకున్న తరవాత నిమ్మదిగా ఈ విషయాన్ని బయట పెట్టారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

భారతీయిలకి అమెరికాలో ఇంక ఉద్యోగం దొరకదు… ట్రంప్ చేసిన ప్రకటన ఇదే…

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్… అమెరికన్ ఉద్యోగుల స్థానంలో హెచ్1బి వీసాలతో వచ్చిన విదేశీయులు పనిచేయడానికి తాను ఏమాత్రం అనుమతించేది లేదని చెప్పారు. అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే అన్న నినాదంతో విధానాలను స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో కూడా తాను కొంతమంది అమెరికన్లను కలిసినప్పుడు… తమ ఉద్యోగాలు పీకేశారని, తమ స్థానంలో విదేశీయులను నియమించుకుంటున్నారని వాళ్లు చెప్పారని ట్రంప్ అన్నారు. ప్రతి ఒక్క అమెరికన్ జీవితాన్ని కాపాడేందుకు తాను పోరాడతానని వేలాది మంది మద్దతుదారుల మధ్య జరిగిన సభలో ట్రంప్ చెప్పారు.

Saturday 10 December 2016


ఆడదాని శరీరంలో ఈ స్పాట్ ని తాకినా నెమ్మదిగా రుద్దినా ఇక ఆ ఆడది స్వర్గం చూసినట్టే

షేర్ చేయండి
యోని మార్గంలో ఒకటిన్నర అంగుళం లోపల మూత్రనాళం వైపు అదిమితే సుఖానుభూతులు స్త్రీకి ఎక్కువగా కలుగుతాయి. ఈ భాగాన్నే 'జీ స్పాట్' అంటారు. ఇలాంటి కామోద్రేక కేంద్రం స్త్రీలలో ఉందని గ్రాఫెన్ బెర్గ్ అనే శాస్త్రజ్ఞుడు కనిపెట్టాడు. అందుకే తన పేరులోని మొదటి అక్షరం "జీ" ని తీసుకోని దీనికి జీ-స్పాట్ అనే పేరు పెట్టారు.

శృంగారంలో స్త్రీలు వివిధ భంగిమల్లో సుఖానుభూతులు పొందుతుంటారు. కాని యోని మార్గంలో అంగ ప్రవేశం వలన, ప్రేరణ వలన, మరింత సుఖంగా అనిపిస్తుంది. సెక్స్ జరుగుతున్నప్పుడు జీ స్పాట్ కి ఎలాంటి స్పర్శ తగిలినా, స్వర్గం చూసినట్టే స్త్రీలు. అందుకే శృంగారంలో మహిళను ఎలా సుఖపెట్టాలో కేవలం నేర్పరులకే తెలుసని అంటారు.

అమ్మాయిలు హస్తప్రయోగం చేసుకునేది ఈ జీ స్పాట్ ని స్పర్శించడానికే. ఇది ఆకారంలో అలసంద గింజను పోలివుంటుంది అని గుర్తించారు పరిశోధకులు. జీ స్పాట్ యొక్క ముఖ్యత తెలిసాక యోని మీద ఎన్నోరకాల పరిశోధనలు జరిగాయి. ఎందరో మహిళలు పరిశోధనలకి సహాయం చేసి, జీ స్పాట్ ని స్పర్శించినప్పుడు కలిగిన మధురానుభావలను వ్యక్తపరిచారు.
షేర్ చేయండి

షాకింగ్ : బాత్రూం గోడల్లో రూ.5.7కోట్ల కొత్త నోట్లు

నోట్ల రద్దు తర్వాత ఐటీ అధికారులు దూకుడు పెంచారు. అక్రమంగా నగదు మారుస్తున్న హవాలా ఆపరేటర్ల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. కర్నాటకలోని చిత్రదుర్గ, హుబ్లీలోని ఓ హవాలా ఆపరేటర్ ఇంటిపై ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు చేశారు. బాత్రూం గోడల్లో ఏర్పాటు చేసుకున్న సీక్రెట్ లాకర్లలో 5కోట్ల 7 లక్షల రూపాయల 2వేల నోట్లు బయటపడ్డాయి. మరో 90 లక్షల రూపాయల విలువైన పాత 500, వెయ్యి రూపాయల నోట్లు కూడా ఉన్నాయి. నగదుతోపాటు 32 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 2వేల నోట్లు కోట్లలో బయటపడటంతో షాక్ అయ్యారు ఆఫీసర్స్. వాటిని ఏయే బ్యాంకుల నుంచి తీసుకొచ్చారు.. ఎవరెవరు సహకరించారు అనే దానిపై తీగ లాగుతున్నారు. బెంగళూరు కేంద్రంగా హవాలా లావాదేవీలు నడిపే వ్యాపారులపైనా కన్నేసి ఉంచారు.

అమ్మ మృతికి శశికళ కుట్ర? వెలుగులోకొచ్చిన ‘తెహల్కా’

తమిళనాడు ముఖ్యమంత్రి జయ లలిత మరణం, తదనంతర పరిణా మాలపై వెలుగుచూస్తున్న విషయాలు ఆమె అభిమానులను కలవరానికి గురిచేస్తున్నాయి. 2012లో తెహెల్కా ప్రచురించిన సంచలన కథనం జయలలిత మృతి వెనుక కుట్ర జరిగిందన్న వాదనలకు బలం చేకూర్చుతోంది. దీంతో ప్రజల్లో జయ సన్నిహితురాలు శశికళపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మన్నార్ గుడి మాఫియాను ఏర్పాటు చేసుకుని శశికళ అనేక అక్రమాలకు పాల్పడ్డారనీ, సీఎం జయలలితను చంపేందుకు సైతం కుట్రపన్నారనీ తెహెల్కా నాలుగేళ్ల ముందే కథనం రాసింది. జయ నివాసం పోయెస్ గార్డెన్స్ నుంచి శశికళను వెళ్లగొట్టిన తర్వాత... శశికళ తాను నియమించిన నర్సు ద్వారా సీఎంకు స్లోపాయిజన్ ఎక్కించినట్టు పేర్కొంది. జయలలిత తాను తీసుకుంటున్న మందులపై చేయించుకున్న వ్యక్తిగత వైద్య పరీక్షల్లో ఈ విషయం వెల్లడయినట్టు తెహెల్కా తెలిపింది. ఆమెకు నిద్రమాత్రలు, రసాయనాల రూపంలో కొద్ది కొద్దిగా విషం ఎక్కిస్తున్నట్టు వైద్యపరీక్షల ద్వారా బయటికి వచ్చినట్టు పేర్కొంది. శశికళ నియమించిన నర్సు సీఎంకి ఇచ్చే మందులు, పళ్లు వగైరా ఆహార పదార్థాల్లో వాటిని కలిపి ఇచ్చినట్టు తెలిపింది. కాగా జయలలిత నుంచి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు... శశికళను సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకు మన్నార్‌గుడి మాఫియా (శశికళ కుటుంబం) చేసిన పలు ప్రయత్నాలను కూడా ఉటంకించింది. శశికళ భర్త నటరాజన్, ఆమె సోదరుడు దివాహారన్, మరదలు ఇళవరసి, కుమారుడు వివేక్, సోదరి ప్రియ, మేనల్లుళ్లు వెంకటేష్, మహదేవన్, మేనకోడలి భర్త శివకుమార్ తదితరులు ఒకప్పుడు జయ నివాసంలోనే ఉండేవారు. జయతో శశికళకున్న స్నేహాన్ని అడ్డం పెట్టుకుని వారు అనేక అక్రమాలకు పాల్పడినట్టు వెలుగుచూడడంతో సీఎం వారిని తన ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో ఎలాగైనా జయలలితను అంతమొందించాలనే ఉద్దేశంతో ఆమెను మళ్లీ మచ్చిక చేసుకుని ఇంట్లోనే జయపై శశికళ కుట్ర సాగించినట్టు తెహెల్కా పేర్కొంది. సీఎం మరణానంతరం తాజాగా శశికళ కుటుంబం మళ్లీ జయ ఇంట్లో పాగా వేయడంతో... మళ్లీ చక్రం తిప్పేందుకే రంగంలోకి దిగినట్టు ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 22 జయ అపోలో ఆస్పత్రిలో చేరింది మొదలు... ఆమె చికిత్స గురించి కాదుగదా, కనీసం ఆమెను కలిసేందుకు కూడా ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. ఆస్పత్రిలో చేర్పించిన నాటి నుంచి అంతిమ సంస్కారాల వరకు శశికళ అన్నీ తానై వ్యవహరించడం కూడా గమనార్హం
స్నానాల గదిలో ఏముంటాయి? సబ్బులు, పేస్టు, బ్రష్షు... వగైరా వగైరా! కానీ, కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరెలో ప్రముఖ నటుడు, జేడీఎస్‌ పార్టీ ముఖ్య నాయకుడు దొడ్డణ్ణ అల్లుడు వీరేంద్ర అలియాస్‌ పప్పి తన బాతరూమ్‌లో ఒక భోషాణమే ఏర్పాటు చేసుకున్నారు. అదికూడా... మూడోకంటికి ఏమాత్రం అనుమానం రానంత, పరులెవరూ గుర్తించలేనంత పకడ్బందీగా! విశాలమైన స్నానాల గది గోడలకు సిమెంటు రంగు టైల్స్‌ అతికించారు. బాతరూమ్‌లోకి అడుగు పెట్టగానీ అటూ ఇటూ ఈ టైల్స్‌ కనిపిస్తాయి. కాసింత లోపలికి వెళ్లాక... సబ్బులు, పేస్టులు, బాతటబ్‌, టాయ్‌లెట్‌ బేసిన్‌ వంటివి కనిపిస్తాయి. కానీ... అసలు ‘విషయం’ ఆరంభంలోనే ఉంది. బాతరూమ్‌ ఎంట్రన్స్‌లో కుడివైపున ఉన్న టైల్స్‌ వెనుక ఒక రహస్య అల్మరాను ఏర్పాటు చేశారు. దీని తలుపు మిగిలిన టైల్స్‌లో అత్యంత సహజంగా కలిసిపోయి ఉంటుంది. అత్యంత పరిశీలనగా చూస రెండుమూడు టైల్స్‌ అవతల చీపురు పుల్ల పట్టేంత చిన్న రంధ్రం ఒకటి కనిపిస్తుంది. అల్మరాకు పుల్లే ‘తాళం చెవి’. అలా పుల్లను పెట్టేసి... అల్మరాకు కుడివైపున తడితే తలుపు తెరుచుకుంటుంది. భారీ భోషాణం బయటపడుతుంది