cricket ad

Tuesday 13 December 2016

పెళ్లికి అయ్యే ఖర్చుతో…108 మంది పేదలకు ఇళ్లు కట్టించిన పెళ్లికూతురు.,/.! 108 homes built for the poor bride to the cost of the wedding .,;'...!

తన పెళ్లిని సాదారణంగా చేసుకొని, పెళ్లికి అయ్యే ఖర్చుతో…..108 మంది నిరుపేదలకు  డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించ్చింది ఓ నూతన వధువు.  మహారాష్ట్ర కు  చెందిన శ్రేయ మునోద్ ది బాగా డబ్బున్న కుటుంబం.ఆమె అత్తింటి వాళ్లు కూడా శ్రీమంతులే! దీంతో తన పెళ్లిని తరతరాలు గుర్తుండిపోయేలా చేసుకోవాలని ఆలోచించిన శ్రేయ…..తన పెళ్లికి ఖర్చు చేయాల్సిన డబ్బుతో 108 ఇళ్లను ప్రారంభించిది. అందులో ఆమె పెళ్లినాటికి 90 ఇళ్లు పూర్తి స్థాయిలో నిర్మించబడ్డాయి.


గుర్తించిన నిరుపేదలను ….తన పెళ్లికి ప్రత్యేక అతిథులుగా  పిలిచి, కొత్త ఇంటి తాళాలను వారి చేతికందించింది శ్రేయ. మిగిలిన 18 ఇళ్లను కూడా త్వరలోనే పూర్తి చేసి, వాటిని కూడా నిరుపేదలకు ఇచ్చే ఆలోచనలో ఉంది ఈ నూతన వధువు. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిని గ్రాండ్ గా చేసుకోవాలని చూస్తున్న ఈ రోజుల్లో….ఈ నూతన వధువు ఆలోచన నిజంగా అభినందనీయం. ఈమె నిర్ణయాన్ని భర్తతో సహా…అత్తింటి వారు కూడా స్వాగతించారు. ఇళ్ళను కానుగా పొందిన వారు….నూతన వధూవరులను తమ కొత్త ఇండ్లలోకి ఆహ్వానించి సన్మానించారు.
గాలి జనార్థన్ రెడ్డి కూతురి పెళ్లి కంటే శ్రేయ మునోద్ వివాహం నాకంటికి వేయి రెట్లు  గొప్పది. ఆట, పాట ,అట్టాహాసాలకు కోట్లు ఖర్చు పెట్టిన గాలి జనార్థన్ రెడ్డి  ఈ మేరకు ఆలోచించి ఉంటే….కనీసం ఓ 5000 ఇళ్లను నిర్మించి పేదలకు ఇవ్వొచ్చు.



 In general, depending on his marriage, marriage ... 108 people, poor people, the cost of a new bride kattinccindi double bedroom homes. Shreya munod of money belonging to the state, they srimantule kutumbamame attinti! Shreya thought of his marriage to the ages of ages ... tana memorable wedding for 108 homes to enable the money to be spent. Her pellinatiki 90 homes are built to the full extent.


... His marriage recognized by the poor, and called a special guests, the keys to their new home with Shreya cetikandincindi. The remaining 18 homes shortly, and the idea of ​​giving them to the poor is also the new bride. Grand trillion spent marriage ... these days are looking to get the idea that this new bride abhinandaniyam. She along with her husband ... attinti They also welcomed the decision. ... Of the new bride and groom who will be in their new homes, the houses are honored to be invited.
Janardan Reddy's daughter's wedding in the air more than a thousand times greater than Shreya munod nakantiki marriage. Game, song, attahasalaku crore spent in the air at the thought of Janardan Reddy ... for at least a 5000 to build homes for the poor may have.

వెయ్యి కోట్ల ఆస్తులు.. 130కోట్ల నగదు, 170కిలోల బంగారం.. ఇంకా వెలుగు చూసే అవకాశం -

నల్ల కుబేరుడు శేఖర్‌రెడ్డి ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. దేశంలో ఇప్పటి వరకూ ఎప్పుడూ వెలుగు చూడనంత భారీ ఖజానా. వెతుకుతున్న కొద్దీ బయటపడుతున్న నోట్ల కట్టలు, బంగారు కడ్డీలు. ఐటీ అధికారులతో సహా యావత్‌ దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. నాలుగు రోజులుగా జరుగుతున్న ఐటీ దాడుల్లో గుట్టలకు గుట్టలు నల్లధనం బయటపడుతోంది. శేఖర్‌రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో మరోసారి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన సహచరులు శ్రీనివాసరెడ్డి, ప్రేమ్‌ ఇళ్లలోనూ దాడులు చేశారు. వరుస దాడులతో ఇప్పటి వరకు 131కోట్ల కరెన్సీ నోట్లు, 170కిలోల బంగారం లభించింది. 
తాజాగా.. ఐటీ దాడులు చెన్నై నుంచి వేలూరుకు మారాయి. వేలూరులో జరిపిన సోదాల్లో.. వెయ్యి కోట్లకు పైగా విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రాపర్టీ వెలుగుచూడటంతో అధికారులు అవాక్కవుతున్నారు. శేఖర్ రెడ్డి భార్య జయశ్రీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమె నుంచి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లు సీజ్‌ చేశారు. బినామీ ఆస్తులపైనా ఆరా తీస్తున్నారు. 
టీటీడీ బోర్డు సభ్యుడిగా పని చేసిన శేఖర్‌ రెడ్డి.. ఆ శ్రీవారి ఖజానాతో పోటీ పడేలా ఆస్థులు పోగేశాడు. ఆ కుబేరుడికే పోటీ ఇచ్చేలా నల్లకుబేరుడిగా అవతరించాడు. నేడు శేఖర్‌రెడ్డి పాపం పండటంతో.. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఆయన పదవి ఊడింది. బోర్డు నుంచి శేఖర్‌రెడ్డిని తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
ఇసుక నుంచి తైలం తీయవచ్చు.. అనేది పాత మాట. ఇప్పుడు అదే ఇసుక కాంట్రాక్టులతో కోట్లకు కోట్లు కూడబెట్టాడు శేఖర్‌రెడ్డి. ఇసుకతో పాటు తమిళనాడులో అనేక ప్రభుత్వ, ప్రైవేట్‌ కాంట్రాక్టులు శేఖర్‌రెడ్డి చేపట్టేవాడు. అధికారపక్షానికి అతి దగ్గరగా ఉండేవాడు. ఇది చాలదా.. కోట్లు కొల్లగొట్టడానికి. అందుకే.. శేఖర్‌రెడ్డి ఇంట్లో ఎందెందు వెతికినా అందండు నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ఇంట్లోనే కాదు కార్లలోనూ కరెన్సీ మూటలే. అందులోనూ.. కొత్త రెండు వేల నోట్లు అవడం మరింత విచిత్రం. ఏదైనా పాపం పండే వరకే. ఇప్పుడదే జరుగుతోంది. శేఖర్‌రెడ్డి బోషాణం బద్ధలవుతోంది. ఇప్పటికే వెయ్యి కోట్ల వరకు ఆస్తులు.. 130కోట్ల నగదు, 170కిలోల బంగారం లభించగా.. సొదాలు ఇంకా కొనసాగుతుండటంతో మరింత సొమ్ము వెలుగుచూసే అవకాశం లేకపోలేదు. 
చెన్నైలో శేఖర్ రెడ్డి, ఆయన బంధువులు, బిజినెస్‌ పార్ట్‌నర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు జరిపారు. టి.నగర్‌,  కాట్పాడి మరికొన్ని ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. మరో 17 కోట్ల డబ్బు, మరో 27 కిలోల బంగారం సీజ్ చేశారు. 127 కేజీల బంగారంలో 70 కేజీలు కేవలం కడ్డీల రూపంలోనే  ఉన్నాయి. వీటిని చెన్నైలోని ఓ హోటల్‌ నుంచి  స్వాధీనం చేసుకున్నారు. అక్కడ కూడా కీలకమైన సమాచారం రాబట్టిన అధికారులు... ముఖ్యమైన డాక్యుమెంట్లను సీజ్‌ చేశారు. అలాగే శేఖర్‌రెడ్డికి ఏపీ, కర్ణాటకల్లో భారీ ఆస్తులున్నట్టు గుర్తించిన అధికారులు.. బినామీ ఆస్తులపైనా ఆరా తీస్తున్నారు. 
డబ్బు, బంగారం సీజ్ చేయడంతోపాటూ శేఖర్‌రెడ్డి కుటుంబానికి చెందిన మొత్తం 34 బ్యాంకు లాకర్లకు అధికారులు సీల్‌ వేశారు. వీటిని ఇంకా పరిశీలించాల్సుంది. మరోవైపు శేఖర్‌ రెడ్డిని ప్రభుత్వం కూడా ఆయన్ను టీడీడీ బోర్డు నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. - See more at: http://www.tv5news.in/NewsDetails.aspx?ID=62864&SID=79&Title=IT-Raids-on-TTD-Member-Sekhar-Reddy-Friends-House-RS-170-Cr-Money,-130-Kg-Gold-Seized#sthash.XrMjk1PG.dpuf

రేషమియా

సినిమా కళాకారులు విడాకుల బాట పట్టినట్లున్నారు... తాజాగా ప్రముఖ సంగీతకారుడు నటుడు హిమేష్ రేషమియా భార్య కోమల్ తో విడాకులు తీసుకొనున్నారు. వీరిద్దరూ... తమ 22 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకనున్నారు. హిమేష్ గత కొంత కాలంగా వేరే యువతితో సన్నిహితంగా ఉంటున్నాడనే కారణంతో వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు చోటు చేసుకొన్నాయి. దీంతో గత కొన్ని నెలలుగా ఇద్దరూ వేరుగా జీవిస్తున్నారు.. ఈ నేపద్యంలో బుధవారం బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేశారు. ఈ విషయంపై కోమల్ మాట్లాడుతూ... నేను హిమేష్ ఒకరినొకరం గౌరవించుకొంటాం. మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాం.. కానీ మాకు ఒకరి మీద ఒకరికి ఉన్న గౌరవం ఎప్పటికీ మారదు అని తెలిపింది......... కాగా హిమేష్ 21 ఏళ్ల వయసులో కోమల్ చేతిని అందుకొన్నాడు.. వీరిద్దరికీ ఒక కుమారుడు కూడా ఉన్నాడు. - See more at: http://www.tv5news.in/NewsDetails.aspx?ID=62515&SID=73&Title=Himesh-Reshammiya-and-wife-file-for-divorce-after-22-years-of-marriage#sthash.1Z0Jw3TA.dpuf

కొడుకులతో కలిసి పార్టీ ఎంజాయ్ చేసిన నాగ్..

అక్కినేని ఫ్యామిలీ పెళ్లి సందడి నెలకొన్నది.. నవంబర్ 9 శుక్రవారం అఖిల్ అక్కినేని, శ్రియా భూపాల్ ల నిశ్చితార్ధం అంగరంగ వైభంగా జరిగిన సంగతి విధితమే...నిశ్చితార్ధం కు కొనసాగింపుగా శనివారం రాత్రి అక్కినేని కుటుంబం పార్టీ చేసుకొన్నది... ఈ పార్టీలో అక్కినేని నాగార్జున తన కొడుకులతో కలిసి దిగిన ఓ ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.. అభిమానులతో తన ఆనందాన్ని పంచుకొన్నారు.. గుడ్ మార్నింగ్... నిన్న సాయంత్రం మా అబ్బాయిలతో చాలా గొప్పగా గడిచింది... లవ్డ్ అని కామెంట్ ను కూడా ఆ ఫోటోకి జత చేశారు.. కాగా తండ్రి కొడుకు బ్లాక్ డ్రెస్ లో సూపర్బ్ అని పించే లుక్ లో కనిపిస్తున్నారు.. కాగా నాగార్జున .. నాగచైతన్య, అఖిల్ కు తండ్రిలా కాకుండా.. అన్నలా హ్యాండ్ సంమ్ గా కనిపిస్తూ.. అభిమానులని అలరిస్తున్నారు. - See more at: http://www.tv5news.in/NewsDetails.aspx?ID=62895&SID=73&Title=Nagarjuna-Party-time-with-his-Sons-Naga-Chaitanya-and-Akhil#sthash.oeOo9r1Q.dpuf
అక్కినేని ఫ్యామిలీ పెళ్లి సందడి నెలకొన్నది.. నవంబర్ 9 శుక్రవారం అఖిల్ అక్కినేని, శ్రియా భూపాల్ ల నిశ్చితార్ధం అంగరంగ వైభంగా జరిగిన సంగతి విధితమే...నిశ్చితార్ధం కు కొనసాగింపుగా శనివారం రాత్రి అక్కినేని కుటుంబం పార్టీ చేసుకొన్నది...

ఈ పార్టీలో అక్కినేని నాగార్జున తన కొడుకులతో కలిసి దిగిన ఓ ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.. అభిమానులతో తన ఆనందాన్ని పంచుకొన్నారు.. గుడ్ మార్నింగ్... నిన్న సాయంత్రం మా అబ్బాయిలతో చాలా గొప్పగా గడిచింది... లవ్డ్ అని కామెంట్ ను కూడా ఆ ఫోటోకి జత చేశారు.. కాగా తండ్రి కొడుకు బ్లాక్ డ్రెస్ లో సూపర్బ్ అని పించే లుక్ లో కనిపిస్తున్నారు.. కాగా నాగార్జున .. నాగచైతన్య, అఖిల్ కు తండ్రిలా కాకుండా.. అన్నలా హ్యాండ్ సంమ్ గా కనిపిస్తూ.. అభిమానులని అలరిస్తున్నారు.




shared his happiness to fans posted .. .. Good morning ... yesterday evening, our boys grew too great ... Loved the comment that has been attached to the photo .. 



the son of the father appears in a look which had to be superb in black dress .. .. the Nagarjuna, Naga Chaitanya, Akhil, rather than to the father .. .. fan alaristunnaru seen as going hand samm.

ఉబెర్ బైక్‌లను ప్రారంభించిన కేసీఆర్

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఊబర్ బైక్‌లను ప్రారంభించారు.  ఇప్పటికే నగరంలో ఉబెర్ ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి.  ఉబెర్ బైక్‌ల వల్ల నగరంలో ట్రాఫిక్ జామ్‌లు ఉండవని, కాలుష్యం కూడా తగ్గుతుందని ఆ కంపెనీ సీఈఓ ట్రావిస్ కలానిక్ ట్వీట్ చేశారు.  ఉబెర్ కంపెనీ సీఈఓ ట్రావిస్ ను సీఎం కేసీఆర్ సన్మానించారు.  - See more at: http://www.tv5news.in/newsdetails.aspx?ID=63018&SID=18&Title=KCR-launches-Uber-Bike-Taxi-Services#sthash.9jrfXtQf.dpuf

బంగారం, వెండి లాంటి విలువైన వస్తువులను ప్రసాదంగా పంచుతున్న గుడి! ఎక్కడో తెలుసా?

గుడికి వెళ్ళడం ప్రదక్షణలు చేయడం, దేవిడికి దండం పెట్టుకోవడం ఆఖరున ప్రాసాధం తీసుకుని అక్కడ ఒక నిమషం ప్రసాదం తిని రావడం ఇవన్నీ మనకు తెలిసినవే. ప్రసాదం అంటే మనకు లడ్డు, చక్కెర పొంగళి, పులిహోర ఇలాంటివి ఇస్తారని మనకు తెలుసు. కాని ఈ దేవాలయంలో లడ్డునో, చక్కెర పొంగళినో, పులిహోరనో ప్రసాదంగా ఇస్తున్నారంట.
మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ర‌త్లాం అనే న‌గ‌రంలో ఉన్న మ‌హ‌ల‌క్ష్మి దేవాల‌యాన్ని సందర్శించిన భక్తులకు బంగారం, వెండి లతో పాటు నోట్ల కట్టలను కూడా   ప్రసాదంగా ఇస్తున్నారట.! భక్తుల నుండి వచ్చిన విలువైన కానుకలను ఆలయం వారు తీసేసుకోకుండా, తిరిగి భక్తులకే ప్రసాదంగా పంచడ ఈ ఆలయం ప్రత్యేకత. దంతేరాస్ ముగిసిన మరుసటి రోజు నుండి బంగారం, వెండి లాంటి విలువైన వస్తువులను దేవీ దర్శనం చేసుకున్న భక్తులకు ప్రసాదంగా పంచిపెడుతుంటారు.

కోట్ల కొద్దీ కొత్త నోట్లు

  • సుప్రీం లాయర్‌ ఇంట్లో 14 కోట్లు
  • ఐటీ దాడుల్లో 33 కోట్ల ఆస్తులు లభ్యం
  • స్వచ్ఛంద వెల్లడి రూ.125 కోట్లు
  • 100 కోట్లతో ఇటీవలే కొడుకు పెళ్లి
  • గత ఏడాదే వంద కోట్ల ఇల్లు కొనుగోలు
  • అగస్టా నిందితులతో సంబంధాలు
 న్యూఢిల్లీ, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): రోహిత టాండన్‌ దేశంలోకెల్లా సంపన్నుడైన సుప్రీంకోర్టు న్యాయవాది. జీవితంలో ఒక్క కేసు వాదించింది లేదు. తాను పెట్టిన టీ అండ్‌ టీ న్యాయవాద కంపెనీ ద్వారా కార్పొరేట్‌ సంస్థల అధిపతులకు ప్రఖ్యాత న్యాయవాదుల్ని సమకూర్చడం, విదేశీ ఆయుధ కంపెనీలకు, రాజకీయ నాయకులకు మధ్య చీకటి ఒప్పందాలు కుదర్చడం.. ఇవీ ఆయన చేసే పనులు. అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల స్కాం నిందితులు అభిషేక్‌ వర్మ, గౌతమ్‌ ఖైతాన్‌లతో సంబంధాలు బయట పడటంతో అప్పటి దాకా పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న ఆయనకు కష్టాలు ఒక్కసారిగా మొదలయ్యాయి. అక్టోబరు 6 నుంచి ఆదాయపు పన్ను శాఖ ఆయన వెంట పడింది. రెండు నెలల్లో ఆయన ఇళ్లు, ఆఫీసులపై మూడు సార్లు దాడులు జరిగితే ప్రతీసారీ కోట్లకు కోట్లు నగదు, ఆస్తులు, డిపాజిట్లు బయటపడ్డాయి. ఇరవై రోజుల కింద ఒక ఇంటిపై ఐటీ అధికారులు దాడిచేస్తే రూ.కోటి దొరికాయి. తాజాగా అదే ఇంట్లో రూ.14 కోట్లు తీసుకొచ్చి దాచగల ధైర్యం టాండన్‌కే సొంతం. టాండన్‌ గత ఏడాదే వంద కోట్లు పెట్టి ఢిల్లీలో ఇల్లు కొన్నాడు. మరో వంద కోట్ల ఖర్చుతో కొడుకు పెళ్లి చేశాడు. రెండు నెలల క్రితం ఐటీ దాడుల్లో అడ్డంగా దొరికి పోవడంతో రూ.125 కోట్ల అక్రమ ఆస్తులను వెల్లడించాడు. ఇంకా ఆయన దగ్గర వందల కోట్లు మూలుగుతున్నాయి.
 
ఢిల్లీలో ఆయనకు అనేక ఇళ్లున్నాయి. వాటిల్లో జనం ఎవరూ ఉండరు. డబ్బులు దాచిపెట్టే గోదాములుగా ఉపయోగిస్తారు. శనివారం నుంచి ఆయన ఇళ్లు, ఆఫీసులపై మరో దఫా దాడులు జరిగాయి. ఈ సందర్భంగా దొరికిన సొమ్మును మెషీన్లతో లెక్క పెట్టడానికే రెండు రోజులు పట్టింది. టాండన్‌ ఇంటిపై ఐటీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించి వివిధ చోట్ల దాచిన రూ.14 కోట్ల నగదును, అత్యంత విలువైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నగదులో రెండు వేల కొత్త నోట్లు రూ.2.6 కోట్లు ఉన్నాయి. పాత వెయ్యి నోట్ల రూపంలో రూ.7 కోట్లు, వంద నోట్ల రూపంలో రూ.3 కోట్లు, మిగిలినవి రూ.50 నోట్లు ఉన్నాయి. రెండు నెలల క్రితం ఐటీ నోటీసులిచ్చి సోదాలు చేసినపుడు రూ.19 కోట్ల విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల పత్రాలు లభించాయి.
 
ఇతర ఆస్తులూ వెలుగులోకి రావడంతో రూ.125 కోట్లు స్వచ్ఛందంగా బయట పెట్టారు. ఇక తన జోలికి రారులే అనుకున్నారు. పలుచోట్ల దాచిన పాతనోట్ల పాతరలు తెరిచి నోట్ల మార్పిడికి సిద్ధపడ్డారు. విషయం తెలిసి ఐటీ అధికారులు కాపేశారు. ఆదివారం రాత్రి గ్రేటర్‌ కైలా్‌షలోని ఆయన ఇంటికి పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయని ఆకాశరామన్న ఇచ్చిన సమాచారంతో మళ్లీ దాడులు నిర్వహించారు. 14 కోట్ల నగదుకు కేవలం ఇంటి నౌకరు కాపలాగా ఉన్నాడు. టాండన్‌ నుంచి ఇప్పటి వరకూ రూ.33 కోట్ల విలువైన ఆస్తులు, నగదును స్వాధీనం చేసుకున్నారు. టాండన్‌కు దుబాయిలో, ఢిల్లీ చుట్టుపక్కల అనేక ఖరీదైన ఇళ్లు ఉన్నాయి. 18 బ్యాంకు ఖాతాలున్నాయి.
 
లైవ్‌లో ఐటీ సోదాలు
సెల్‌ఫోన్లో వీక్షించిన టాండన్‌
సుప్రీంకోర్టు న్యాయవాది రోహిత టాండన్‌కు చెందిన టీ అండ్‌ టీ కార్యాలయంపై శనివారం రాత్రి ఐటీ అధికారులు దాడి చేసినపుడు మొత్తం సోదాలను ఆయన లైవ్‌లో చూశారు. టాండన్‌ ఇళ్లు, ఆఫీసుల్లో ఏ స్విచ్‌ వేసినా ఆయన సెల్‌ఫోన్లో ఎలర్ట్‌ వస్తుంది. వెంటనే సంబంధిత ఇంటి సీసీటీవీ కెమెరాలను ఆన్‌ చేసుకొని తన ఐఫోన్లో లైవ్‌ చూడగలరు. అలాంటి సాంకేతిక ఏర్పాట్లతో ఉన్న రోహిత టాండన్‌ సోదాలు పూర్తయ్యే వరకు లైవ్‌లో చూస్తూ దరిదాపుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు.