cricket ad

Wednesday 30 November 2016

గ్రేప్స్ జ్యూస్ యొక్క 15 ఆరోగ్య ప్రయోజనాలు .. !!!

సమయం 4 శిక్షణ
గ్రేప్స్ జ్యూస్ యొక్క 15 ఆరోగ్య ప్రయోజనాలు .. !!!
1) ద్రాక్షలో రసం దొరకలేదు తినండి HDL (మంచి) యొక్క స్థాయిని పెంచేందుకు 
కొలెస్ట్రాల్. ఈ ధమనులు ప్రతిష్టంభన నిరోధించే గుండె ఆరోగ్యంగా ఉంది.
2) సేకరించే రెస్వెట్రాల్ ద్రాక్షలో రసం దొరకలేదు కణితులు ఏర్పడటానికి నిరోధిస్తుంది
శరీరంలో. కాబట్టి ఈ క్యాన్సర్ నిరోధిస్తుంది. పర్పుల్ రంగు ద్రాక్ష రసం 
రొమ్ము క్యాన్సర్ నిరోధిస్తుంది. 
ఈ రసం తాగడం ద్వారా 3), నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలో పెరిగింది 
రక్త నాళాల్లో గడ్డకట్టడం ఏర్పడటానికి తగ్గించే శరీరం. ఈ గుండె జబ్బులు అవకాశాలను తగ్గిస్తుంది.
4) మద్యపానం ద్రాక్ష రసం రోజూ రక్తపోటు తగ్గించడం సహాయపడుతుంది.
5) ద్రాక్ష రసం వ్యతిరేక వృద్ధాప్య లక్షణాలను కలిగి ఉంది మరియు అది కూడా సహాయపడుతుంది
బరువు తగ్గించేందుకు.
ద్రాక్ష juicerepair దెబ్బతిన్న కణాలు 6) ప్రస్తుతం యాంటీఆక్సిడాంట్లు మరియు
కూడా అడ్డుకునేందుకు మరింత నష్టం.
7) దగ్గు మరియు ఆమ్లత త్రాగే వ్యక్తి నుండి దూరంగా ఉండటానికి
క్రమం తప్పకుండా ద్రాక్ష రసం.
చక్కెర helpsin క్యూరింగ్ మైగ్రేన్ లేకుండా ఉదయం ద్రాక్షలో రసం తీసుకొని. ఇది పార్శ్వపు నొప్పి కోసం ఒక మంచి హోం రెమడీ ఉంది.
9) గ్రేప్ జ్యూస్ రక్తం లోపాలు నివారిణులు మరియు రక్త చాలా మంచి పరిశుద్ధుడు. ఇది శరీరం నుంచి హానికరమైన విషాన్ని బయటకు పంపే.
ఇది మంచి విరేచనకారిగా పనిచేసి 10) గ్రేప్ రసం కూడా మలబద్ధకం సమస్యను నివారిణులు.
11) ఎరుపు రంగు ద్రాక్ష రసం బలమైన యాంటివైరల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది.కనుక ఇది వివిధ అంటువ్యాధులు నుండి రక్షిస్తాడు.
12) గ్రేప్ జ్యూస్ వల్ల దాని ప్రముఖ చికిత్సా విలువ foundto ఆస్త్మా చికిత్స చాలా సమర్థవంతంగా ఉంది.
13) ద్రాక్షలో రసం ప్రస్తుతం యాంటీఆక్సిడాంట్లు వృద్ధాప్యం నివారించడంలో సహాయపడుతుంది
అల్జీమర్స్ వ్యాధి వంటి సంబంధిత సమస్యలు.
14) ఊదా ద్రాక్ష రసం అథెరోస్క్లెరోసిస్ పోరాట లో సహాయపడుతుంది.
15) ద్రాక్షలో రసం ప్రస్తుతం యాంటీఆక్సిడాంట్లు రోగనిరోధక వ్యవస్థ పెంచడానికి.
SHARE IT
శ్రీ దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి
ఓం శ్రీ దత్తాయ నమః
ఓం దేవదత్తాయ నమః
ఓం బ్రహ్మదత్తాయ నమః
ఓం విష్ణు దత్తాయ నమః
ఓం శివ దత్తాయ నమః
ఓం అత్రి దత్తాయ నమః
ఓం అత్రేయాయ నమః
ఓం అత్రి వరదాయ నమ
ఓం అనసూయాయై నమః
ఓం అనసూయాసూనవే నమః
ఓం అవధూతాయ నమః
ఓం ధర్మాయ నమః
ఓం ధర్మపరాయణాయ నమః
ఓం ధర్మపతయే నమః
ఓం సిద్దాయ నమః
ఓం సిద్ధిదాయ నమః
ఓం సిద్దిపతయే నమః
ఓం సిద్ది సేవితాయ నమః
ఓం గురవే నమః
ఓం గురుగమ్యాయ నమః
ఓం గురోర్గురుతరాయ నమః
ఓం గరిష్టాయ నమః
ఓం వరిష్టాయ నమః
ఓం మహిష్టాయ నమః
ఓం మహాత్మనే నమః
ఓం యోగాయ నమః
ఓం యోగాగమ్యాయ నమః
ఓం యోగాదేశకరాయ నమః
ఓం యోగాపతయే నమః
ఓం యోగీశాయ నమః
ఓం యోగాధీశాయ నమః
ఓం యోగాపరాయణాయ నమః
ఓం యోగిధ్యేయాంఘ్రి పంకజాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం దివ్యాంబరాయ నమః
ఓం పీతాంబరాయ నమః
ఓం శ్వేతాంబరాయ నమః
ఓం చిత్రాంబరాయ నమః
ఓం బాలాయ నమః
ఓం బాలవీర్యాయ నమః
ఓం కుమారాయ నమః
ఓం కిశోరాయ నమః
ఓం కందర్పమోహనాయ నమః
ఓం అర్ధాంగలింగితాంగనాయ నమః
ఓం సురాగాయ నమః
ఓం విరాగాయ నమః
ఓం వీతరాగాయ నమః
ఓం అమృతవర్షినే నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం అనుగ్రహాయ నమః
ఓం స్థావిరాయ నమః
ఓం స్థావీయసే నమః
ఓం శాంతాయ నమః
ఓం అఘోరాయ నమః
ఓం మూడాయ నమః
ఓం ఉర్ధ్వరేతసే నమః
ఓం ఏకవక్త్రాయ నమః
ఓం అనేకవక్త్రాయ నమః
ఓం ద్వినేత్రాయ నమః
ఓం త్రినేత్రాయ నమః
ఓం ద్విభుజాయ నమః
ఓం షడ్భుజాయ నమః
ఓం అక్షమాలినే నమః
ఓం కమండలుధారిణే నమః
ఓం శూలిణే నమః
ఓం డమరుధారిణే నమః
ఓం శంఖినే నమః
ఓం గదినే నమః
ఓం మునయే నమః
ఓం మౌలిణే నమః
ఓం విరూపాయ నమః
ఓం స్వరూపాయ నమః
ఓం సహస్రశిరసే నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రపాదాయ నమః
ఓం సహస్రపాద్మార్చితాయ నమః
ఓం పద్మహస్తాయ నమః
ఓం పద్మపాదాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం పద్మమాలినే నమః
ఓం పద్మగార్భారుణాక్షాయ నమః
ఓం పద్మకింజల్కవర్చసే నమః
ఓం జ్ఞానినే నమః
ఓం జ్ఞానగమ్యాయ నమః
ఓం జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః
ఓం ధ్యానినే నమః
ఓం ధ్యాననిష్తాయ నమః
ఓం ధ్యానస్థిమితమూర్తయే నమః
ఓం ధూలిదూసరితాంగాయ నమః
ఓం చందనలిప్తమూర్తయే నమః
ఓం భస్మొధ్ధూలిత దేహాయ నమః
ఓం దివ్యగంధానులేపినే నమః
ఓం ప్రసన్నాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం ప్రకృష్టార్ధప్రదాయ నమః
ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః
ఓం వరదాయ నమః
ఓం వరీయసే నమః
ఓం బ్రహ్మణే నమః
ఓం బ్రహ్మరూపాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం విశ్వరూపినే నమః
ఓం శంకరాయ నమః
ఓం ఆత్మనే నమః
ఓం అంతరాత్మనే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం దత్తాత్రేయాయ నమో నమః

తినే పదార్థాలపై చక్కెర శాతం ఎంత? తీపి తినాలనే కోరికనూ కొంతవరకు బయట పడేందుకు ప్రయత్నం చేయండి

కొన్నిసార్లు తెలియకుండానే చక్కెర ఎక్కువగా తినేస్తుంటాము. మీది కూడా అలాంటి పరిస్థితే అయితే దాని నుంచి    బయట పడేందుకు ప్రయత్నించండి. సందర్భానుసారంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి.
* బయట కొనే పదార్థాలపై చక్కెర శాతం ఎంత ఉందనేదీ తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అన్నిట్లో చక్కెర అని రాయకపోవచ్చు. బదులుగా ఫ్రక్టోస్, గ్లూకోజ్, మాల్టోస్ లాంటి పేర్లు ఉంటాయి. ఓఎస్ఈ అక్షరాలతో ముగుస్తుంటే అవి  ప్ర చక్కెరకుత్యామ్నాయం అనుకోవాలే తప్ప పోషకాలుగా భావించకూడదు.
* ఏదయినా పదార్థంలో నాలుగు చెంచాల చక్కెర వేసుకోవాలంటే సగం వేయండి. దానివల్ల రుచిలో పెద్దగా మార్పుండదు. మామిడి, అరటి, అనాస వంటి పండ్ల రసాల్లో అసలు వేసుకోకపోయినా ఫరవాలేదు.

* మిఠాయిలూ, ఇతర తీపి పదార్థాలకు ప్రత్యామ్నాయాలు వెతకండి. బిస్కెట్లూ, చాక్లెట్ల కన్నా బాదం, ఆయా కాలాల్లో వచ్చే పండ్లను ఎక్కువగా తినేలా చూసుకోండి. వాటి వల్ల పోషకాలు అందుతాయి. తీపి తినాలనే క్రేవింగ్స్‌నీ తగ్గిస్తాయవి. పైగా పండ్లు తినడం వల్ల శరీరానికి కావల్సిన పీచు సహజసిద్ధంగా అందుతుంది.
* పెరుగు, జావ లాంటి వాటిల్లో చక్కెర వేసుకునే బదులుగా కొద్దిగా దాల్చినచెక్క పొడిని చల్లుకోండి. ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు, తీపి తినాలనే కోరికనూ కొంతవరకు తగ్గిస్తుంది.

క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే రెగ్యులర్ డైట్ లో తాజాగా ఉండే పండ్లు మరియు వెజిటేబుల్స్ ను తప్పనిసరిగా

జీవితం సంతోషంగా సాగాలంటే, ముందు శరీరా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే రెగ్యులర్ డైట్ లో తాజాగా ఉండే పండ్లు మరియు వెజిటేబుల్స్ ను తప్పనిసరిగా తీసుకోవాలని తాజాగా జరిపిన పరిశోధనల్లో వెల్లడి చేస్తున్నారు.

రెగ్యులర్ గా తాజా పండ్లు మరియు వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల మన త్వరగా సంతోషపరచడం మాత్రమే కాదు, శరీర ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందని ’’ లండన్ లోని యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ ప్రొఫసర్ ఆండ్రూఓస్వాల్డ్ తెలిపారు.

ఒక్క రోజులో మనం ఎన్ని పోర్షన్స్ గా తాజా పండ్లను, కాయగూరలు తీసుకుంటామో..అన్ని పోర్షన్లుగా సంతోషం రెట్టింపు అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మ‌న శ‌రీరంలో రెండో మెద‌డు కూడా ఉంటుంద‌ట‌..! దాని గురించి మీకు తెలుసా..?

మ‌న శ‌రీరంలో రెండో మెద‌డు కూడా ఉంటుంద‌ట‌..! దాని గురించి మీకు తెలుసా..?

ఏ మ‌నిషికైనా ఎన్ని మెద‌ళ్లు ఉంటాయి? ఎన్ని ఉండ‌డ‌మేమిటి? మ‌నిషికి కేవ‌లం ఒక్క‌టే మెద‌డు ఉంటుంది క‌దా! అని అన‌బోతున్నారా? అయితే మీరు చెబుతోంది క‌రెక్టే కానీ, మ‌న‌లో రెండో మెద‌డు కూడా ఉంటుంద‌ట‌. ఏంటి క‌న్‌ఫ్యూజ్ అవుతున్నారా! ఏం లేదండీ, మెదడు లాగే మ‌న శ‌రీరంలో ఇంకో అవ‌యవంలో కూడా మెద‌డు ఉంటుంద‌ట‌. అయితే అదేమిటో తెలుసా? జీర్ణాశ‌యం… అవును, మీరు విన్న‌ది నిజ‌మే!

జీర్ణాశ‌య‌మంటే మ‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేద‌ని 1వ త‌ర‌గ‌తి పిల్ల‌వాడిని అడిగినా చెబుతాడు. నిత్యం మ‌నం తిన్న ఆహారాన్ని స‌రిగ్గా జీర్ణం చేసేందుకు జీర్ణాశ‌యం ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే దీంట్లోనే మ‌న రెండో మెద‌డు ఉంటుంద‌ట‌. అది కూడా మ‌న ఎమోష‌న్స్‌కు అనుగుణంగా స్పందిస్తుంద‌ట‌. ఆశ్చ‌ర్యంగా ఉన్నా మేము చెప్పింది నిజ‌మే. దీన్ని సాక్షాత్తూ వైద్యులే ధ్రువీక‌రిస్తున్నారు. అయితే ఆ మెదడు నాడీ క‌ణాల రూపంలో ఉంటుంద‌ట‌. అంతేకానీ త‌ల‌లో ఉన్న మెద‌డులా ప్ర‌త్యేకమైన అవ‌య‌వంలా ఉండ‌ద‌ట‌. కాగా జీర్ణాశ‌యంలో ఉన్న ఈ మెద‌డు దాదాపుగా త‌ల‌లో ఉన్న మెదడులాగే ప‌నిచేస్తుంద‌ట‌.

మ‌న నోట్లోని కొండ నాలుక ఎందు కోసం ఉప‌యోగ‌ప‌డుతుందో తెలుసా..?

మ‌న నోట్లోని కొండ నాలుక ఎందు కోసం ఉప‌యోగ‌ప‌డుతుందో తెలుసా..?
మ‌న శ‌రీరంలో ఎన్నో అవ‌య‌వాలున్నాయి. అవ‌న్నీ ఒక్కో ప‌ని కోసం నిర్దేశించ‌బ‌డ్డాయి. మ‌నం తినే ఆహారం నుంచి అవి శ‌క్తిని గ్రహించి త‌మ విధులను నిర్వ‌హిస్తాయి. అయితే మ‌న దేహంలో ఉన్న ప‌లు అవ‌య‌వాల్లో కొన్నింటి ఉప‌యోగం ఎందుకు ఉంటుందో చాలా మందికి తెలియ‌దు. ఈ క్ర‌మంలో అలాంటి భాగాల‌ను వారు ఉప‌యోగం లేనివిగా భావిస్తుంటారు. కానీ వాటితో కూడా ఏదో ఒక ఉప‌యోగం ఉంటుంది. అలాంటి అవ‌య‌వాల్లో కొండ నాలుక కూడా ఒక‌టి. అవును, అదే. దాని వ‌ల్ల ఉప‌యోగం ఏంటో చాలా మందికి తెలియ‌దు. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మ‌నం నిత్యం ఘ‌న‌, ద్ర‌వ ప‌దార్థాల‌ను ఆహారంగా తీసుకుంటాం క‌దా. వాట‌న్నింటినీ ఆహార‌నాళం ద్వారా జీర్ణాశ‌యంలోకి స‌రిగ్గా వెళ్లేలా కొండ‌నాలుక దారి చూపుతుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌గినంత ఉమ్మిని స్ర‌వింప‌జేస్తూ నోటిని తేమ‌గా ఉంచుతుంది. ఆ ఉమ్మి జీర్ణాశ‌యంలోకి వెళ్లి ఆహారం జీర్ణం అయ్యేందుకు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌నం స్వ‌ర‌పేటిక ద్వారా స‌రిగ్గా మాట్లాడేందుకు కూడా కొండ నాలుక ఉప‌యోగ‌ప‌డుతుంది. మీరెప్పుడైనా బాగా మాట్లాడేట‌ప్పుడు ఒక్కోసారి ద‌గ్గు వ‌స్తుంది గ‌మ‌నించారా, అవును. ఆ స‌మ‌యంలో కొండ నాలుక పొడిగా మార‌డం వ‌ల్ల ద‌గ్గు వ‌స్తుంది. అందుకే ఎక్కువ‌గా మాట్లాడేవారు మ‌ధ్య మ‌ధ్య‌లో నీటిని తాగుతుంటారు. దీంతో కొండ నాలుక తేమ‌గా మారుతుంది. దీని వ‌ల్ల ఇంకొంచెం ఎక్కువ సేపు మాట్లాడేందుకు అవ‌కాశం ఉంటుంది.
భూమిపై ఉన్న ఇత‌ర క్షీర‌దాల‌ను, మ‌నుషుల‌ను వేరు చేసే అవ‌య‌వం కూడా కొండ నాలుకే. అందుకే మ‌నం మాట్లాడ‌గ‌లుగుతాం. జంతువులు, ప‌క్షులు మాట్లాడ‌లేవు. తెలుసుకున్నారుగా, కొండ నాలుక వ‌ల్ల ఉప‌యోగం ఏమిటో! ఇది చ‌దివాక ఇక ఎవ‌రూ దాంతో ఏమీ ఉప‌యోగం లేద‌ని అన‌రు గాక అన‌రు! అంతేగా!

ఇటువంటివి నమ్మవద్దు విక్స్ రాస్తే…పొట్ట తగ్గుతుందా?

ఇటువంటివి నమ్మవద్దు
విక్స్ రాస్తే…పొట్ట తగ్గుతుందా?
ఎలాంటి ఖర్చు, శ్రమ లేకుండా ఆయాచితంగా ఏదైనా లభిస్తుందంటే చాలు మనలో అధిక శాతం మందికి దానిపై ఆసక్తి కలుగుతుంది. అది వస్తువైనా, మరొకటైనా… ఏదైనా చాలు. దాన్ని సొంతం చేసుకోవాలనో, ఆ విషయంతో లాభం పొందాలనో చూస్తుంటారు. ఈ క్రమంలోనే మనలో ఉండే అలాంటి బలహీనతలను ఇతరులు క్యాష్ చేసుకుంటారు. తీరా చివరికి వచ్చేసరికి అలాంటి వార్తలన్నీ ఉత్త నాటకమే అని మనకు అర్థమవుతుంది. అయినా అవి అంతటితో ఆగవు. ఒకరి నుంచి మరొకరికి పుకార్ల రూపంలో వ్యాప్తి చెందుతూనే ఉంటాయి. ప్రధానంగా నేటి ఆధునిక యుగంలో సోషల్ మీడియా పుణ్యమా అని అలాంటి పుకారు వార్తలు వ్యాపించడానికి ఎక్కువ సమయం కూడా పట్టడం లేదు. ఒకరు అలాంటి న్యూస్‌ను తమ టైం లైన్‌లో ఇతరులకు షేర్ చేస్తే అది కాస్తా వైరల్‌గా మారి కొన్ని క్షణాల్లోనే కొన్ని లక్షల మంది యూజర్లకు చేరుతోంది. అయితే ఇలాంటి వార్తల వల్ల మనకు మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు. వాటిని సృష్టించిన, కావాలని వ్యాప్తి చెందిస్తున్న వారికి మాత్రమే వాటి ద్వారా ప్రయోజనం కలుగుతుంది. విక్స్ కంపెనీ తెలుసుగా. దానికి చెందిన విక్స్ వాపోరబ్ గురించిన పుకారు ప్రచారం కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది.
అది ఎవరు సృష్టించారో, ఎవరు వ్యాప్తి చేయిస్తున్నారో తెలియదు కానీ విక్స్ వాపోరబ్‌ను పొట్టపై రాస్తే అక్కడ ఉన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుందనే ఓ పుకారు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపిస్తోంది. దాదాపు అనేక వెబ్‌సైట్లు ఈ న్యూస్‌ను తమ వార్తలలో ఫీచర్డ్‌గా పబ్లిష్ చేసి దాని ద్వారా అంతో ఇంతో పేజ్‌వ్యూస్, క్లిక్స్‌తో లాభం పొందుతున్నాయి. దీనికి తోడు విక్స్ కంపెనీకి కూడా రెండు విధాలుగా లాభం కలుగుతోంది. ఒకటి ప్రచారం రూపంలో. మరొకటి ఆ ఉత్పత్తి అమ్మకాల ద్వారా. పుకారు మాట ఏమో గానీ ఇప్పుడు అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. అయితే విక్స్ వాపోరబ్ రాస్తే నిజంగానే పొట్ట తగ్గుతుందా? తెలుసుకుందాం.
విక్స్ వాపోరబ్‌లో ఉన్న పదార్థాలను ఒక సారి పరిశీలిస్తే అందులో లెవో మెంథాల్, కాంఫర్ (కర్పూరం), యూకలిప్టస్ ఆయిల్, టర్పంటైన్ ఆయిల్‌లు ప్రధానంగా ఉన్నాయి. లెవో మెంథాల్ డీకంజెస్టెంట్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. అంటే శ్వాస నాళంలో ఉన్న ఇబ్బందులను తొలగిస్తుంది. అదేవిధంగా కర్పూరం దగ్గును తగ్గించేందుకు, యూకలిప్టస్ ఆయిల్, టర్పంటైర్ ఆయిల్‌లు శ్వాసకోశ సమస్యలైన జలుబు, ముక్కు దిబ్బడలను తొలగించేందుకు ఉపయోగపడతాయి. ఈ క్రమంలో అవి స్వతహాగా ఘాటైన వాసనలను, వేడి ధర్మాలను కలిగి ఉండడం చేత ఆయా అనారోగ్య సమస్యలు త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంది. అంతేకానీ పైన తెలిపిన పదార్థాలు ఏవిధంగానూ కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడవు.
ఇంకో విషయం ఏమిటంటే విక్స్ వాపోరబ్‌ను రాసిన తరువాత ఆ ప్రదేశాన్ని గాలికి అలాగే వదిలేయాలి. దానిపై ఎలాంటి క్లాత్‌ను గానీ, ఇతర ఏ బ్యాండేజ్‌ను గానీ కట్టకూడదు. దీని వల్ల చర్మం ఇర్రిటేషన్‌కు గురవుతుంది. కానీ పుకారు వార్తల్లో చెబుతున్నది ఏమిటంటే పొట్టపై విక్స్‌ను రాసి దానిపై బిగుతుగా ఏదైనా క్లాత్‌ను గానీ, ప్లాస్టిక్ కవర్‌ను గానీ కట్టమని చెబుతున్నారు. అందులో ఇసుమంతైనా సత్యం ఉందా? ఇది అంతకు ముందు చెప్పిన దానికి ఎంత విరుద్ధంగా ఉందో మీరే అర్థం చేసుకోండి. సో, ఇకనైనా పుకారు వార్తలని నమ్మకండి. కష్టపడందే ఏదీ మన దగ్గరికి రాదనే విషయాన్ని మరోమారు గుర్తుంచుకోండి. అయినా పొట్ట తగ్గాలంటే సహజ సిద్ధమైన పద్ధతిలో వ్యాయామం చేయడం, కచ్చితమైన ఆహార నియమాలను పాటిస్తే చాలు. ఇలాంటి వదంతులను నమ్మి లేని, పోని అనారోగ్య సమస్యలను తెచ్చుకోకండి.

ఒక్కసారి మీ సంపాదన ఆగిపోతే...'' మీ ఇంట్లో మీరే పరాయి వారు అవుతారని జీవితం నేర్పుతున్న సత్యం దానికి ఉదాహరణనే ఈ చిన్న కథ.

ఒక్కసారి మీ సంపాదన ఆగిపోతే...'' మీ ఇంట్లో మీరే పరాయి వారు అవుతారని జీవితం నేర్పుతున్న సత్యం దానికి ఉదాహరణనే ఈ చిన్న కథ.
.
నేను క్రమం తప్పకుండా ఇందిరా పార్కుకి వాకింగ్కి వెళుతుంటాను. రోజూ నడిచే రోడ్డే కాని, ఈ రోజు కొత్తగా ఉంది. ఎందుకంటే హృదయానందకరమైన దృశ్యాన్ని చూశాను. రోజులాగే ఈరోజు వాకింగ్ని పూర్తి చేసుకొని బయటికి వచ్చి పక్కనే ఉన్న టీ కొట్టు దగ్గర ఆగి టీ తాగుతున్నాను.
.
అప్పుడే ముసలి దంపతులు డబ్బులు అడుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఆకలితో ఉన్నట్లు వారి ముఖాలే చెబుతున్నాయి. ఎందుకంటే వారు చాలా బలహీనంగా ఉన్నారు.
.
నడవలేక నడుచుకుంటూ అందరిని డబ్బులు అడుక్కుంటున్నారు. అలాగే నా దగ్గరకు వచ్చి అడిగారు. వారు డబ్బులు అడగ్గానే దానికి బదులుగా వారికి ఛారు, బిస్కెట్లు ఆఫర్ చేశాను.
.
వారు తిన్న తర్వాత అసలు వారిది ఏ ఊరు? ఎక్కడి నుంచి వచ్చారు? అని నాకున్న అనుమానాలను ప్రశ్నల వర్షం కురిపించాను.
.
అప్పుడు వారు చెప్పిన కథ విని చలించిపోయాను.
మీరు చదవండి. కథ వారి మాటల్లోనే...
.
''మాది మార్కాపురం బాబు. ఒక్కడే కొడుకు. వాడి కోసం ఉన్న రెండు ఎకరాలు అమ్మి చదివించాం. రోజూ కూలీ కెళ్లి వచ్చిన దానితోనే కడుపు నింపుకుంటూ వాడిని పెద్ద చదువులు చదివించినం. బాగా చదువుకున్నాడు కద మంచి ఉద్యోగం వచ్చిందని ఆరు నెలల క్రితం హైదరాబాదుకు వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంటికి రాలేదు, ఫోను చేస్తున్న ఎత్తడం లేదు. ఫోను నెంబరు మార్చినాడట. ఇక్కడే ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటున్నాడని తెలిసింది. మా ఊరబ్బాయి చూసి ఫోను చేశాడు. మేము హైదరాబాదు వచ్చి రెండు రోజులైంది. మాకు ఫోను చేసిన అబ్బాయి కలవలేదు, ఫోను ఎత్తడం లేదు. ఈ రెండు రోజుల్లో మేము తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయాయి. మా ఊరికి పోవడానికి కూడా డబ్బులు లేవు బాబు. అందుకే ఇలా అడుక్కుంటున్నాం బాబు'' అని తన బాధను వివరించాడు.
వారి కొడుకు కనిపించడం లేదని వారు పడుతున్న బాధ వర్ణనాతీతం. అది వారి కళ్ళల్లో కన్నీటి రూపంలో వ్యక్తమవుతుంది. అందుకే వారి నిష్కళంకమైన మాతృ హృదయానికి చలించి, వారి బస్సు ఖర్చులకు డబ్బులు ఇచ్చి పంపించాను. అప్పుడు వారు ఏమన్నారో తెలుసా ''మీ అమ్మ, నాన్న చల్లంగుండాలి బాబు'' అని. అప్పుడు నాకు ఎంతో సంతోషం వేసింది. కాని అంతలోనే బాధ కూడా వేసింది.
.
ఒక్కసారి మీ గుండెలపై చెయ్యి వేసుకొని ఆలోచించండి. మనం ఎదుగుతున్న కొద్ది మారుతున్న ఆధునిక పోకడలలో పడి లోకజ్ఞానాన్ని కూడా మరిచిపోతున్నాం. నేను ఏ ఒక్క వ్యక్తి గురించో మాట్లాడటం లేదు. అందరి గురించి అంటున్నాను. నేటి సమాజంలో తల్లిదండ్రులను ఏవిధంగా వదిలించుకుంటున్నారో రోజు పేపర్లలో చూస్తూనే ఉన్నాం. కాని తల్లిదండ్రులు మన సుఖం కోసం, మన ఎదుగుదల కోసం ఏవిధంగా కష్టపడుతున్నారో కూడా ఆలోచించడం లేదు. మన స్వార్ధం మనం చూసుకొని వారిని రోడ్డుపాలు చేస్తున్నాం.
.
తల్లిదండ్రులేమో మనం అడగ్గానే అస్తులు కూడా అమ్మి అన్ని సమకూరుస్తున్నారు. వారికంటూ ఏమి మిగిలించుకోవడం లేదు. ఏమన్నా అంటే నాకు చెట్టంత కొడుకుండగా ఇక ఏం కావాలి, వాడే నన్ను చూసుకుంటాడని అంటున్నారు. అందుకే వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక్కసారి ఆలోచించండి.
.
రేపటిరోజు మీరు ఒక తల్లి, తండ్రి అన్న సంగతి మరవకండి. మనం తల్లిదండ్రులను గౌరవించినప్పుడే సమాజం మనల్ని గౌరవిస్తుంది. (నెట్ నుండి మీకోసం)

సిగిరెట్ - ఆల్కాహాలు -కాఫీ -టీ ఒకేసారి మానడం చాలా మంది శరీరాలు తట్టుకోలేవు .

ఒకేసారే తిండి తగ్గించడం
పెంచడం
నిద్ర తగ్గించుకోవాలనుకోవడం
పెంచడం కూడా
వ్యాయామం లేదా పని పెంచాలనుకోవడం 
ఆహార వేళలు మార్పు
వాతావరణం మార్పు
కొత్త తిండి , నీరు మార్పు
సిగిరెట్ - ఆల్కాహాలు -కాఫీ -టీ ఒకేసారి మానడం
చాలా మంది శరీరాలు తట్టుకోలేవు
నిజానికి ఎవరికీ మంచిది కాదు
హార్మోన్స్ పై వత్తిడి - జీవక్రియలపై ప్రభావం పడుతుంది.
కనుక రోజూ ఒక పది నిమిషాలు వ్యాయామం పెంచుకోండి.
మరలా ఒక వారం స్టాండింగ్ చేయండి. ఆపవద్దు
వీలుంటే శరీర మార్పులు చూసుకుంటూ పెంచండి.
నిద్ర కూడా ఇంతే,
కొత్త తిండి కూడా (మంచివైనా_ మీకు పడకపోతే)
కొద్ది కొద్దిగా అలవాటు చేయండి.
ఈ సమయంలో సమతుల ఆహారం , సరైన నిద్ర-
వ్యాయామం - విసర్జన క్రియలు- మంచి ఆలోచనలు
కలిగి యుండటం -ఒకే వాతావరణం ముఖ్యం
దీనికి తోడు కానిస్ట్యూషన్ పద్దతిలో హామియో మందులు వాడటం ఇంకా మంచిది.
ఒకే వేళకు -ఒకే పరిమాణంలో తినడం సెట్ చేసుకోండి
ఏదైనా క్రమ పద్దతిలో మార్పు చేసుకోండి
తేలికగా అరిగే సమతుల ఆహారం తీసుకోండి
ఒకేసారి ఏ మార్పు వద్దు
అతివృష్టి -అనావృష్టిలా చేయకండి.
నిదానంగా మంచీ వైపు అడుగేయండి
స్టాండింగ్ వస్తుంది
రెండు నెలలు టైము పెట్టుకోండి.

పుదీనా ఉపయోగాలు!

పుదీనా ఉపయోగాలు!!
ప్రత్యేకమైన సువాసన మెదడుని సానుకూలంగా ప్రభా వితం చేసే శక్తి పుదీనా ఆకుల సొంతం.
దీనిలో ఔషధ గుణాలతో పాటు, జీవక్రియని సమర్ధంగా నడిపించే పోష కాలూ అధికమే. పుదీనా ఆకుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే విన్తమిన్ ఎ, విటమిన్ సిలు ఎక్కువ.
పొడి దగ్గుతో ఇబ్బంది పడు తున్నా, జలుబుతో సతమతమవుతున్నా కప్ఫు పుదీనా చాయ్ తాగండి. ఉపశమనం పొందొచ్చు. శరీరంలో మనకు తెలి యకుండా పెరిగే కణుతులకు అడ్డుకట్ట వేయాలంటే రోజు వారీ ఆహారంలో పుదీనాను గ్రీన్ చట్నీ రూపంలో కానీ, టీగా కానీ తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు
కడుపులో వికారం వున్నప్పుడు పుదీనా ఆకులను వాసన చూస్తే ఆ వికారం తగ్గుతుంది.
పుదీనాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ పరగడుపున పుదీనా ఆకులను నమలటం వల్ల శరీరం నుంచి మలినాలను బయటకు పంపడంలో సహాయంచేస్తుంది.
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని లైక్ చేయండి, షేర్ చేయండి....!!!

ఖాళీ కడుపుతో నీరు త్రాగడానికి ~~

ఖాళీ కడుపుతో నీరు త్రాగడానికి ~~
ఇది వెంటనే ప్రతి ఉదయం మేల్కొనగానే నీరు త్రాగడానికి నేడు జపాన్ లో ఆదరణ లభిస్తోంది. ఇంకా, శాస్త్రీయ పరీక్షలు దాని విలువ నిరూపించబడ్డాయి. మేము మా రీడర్లకు నీటి వాడకాన్ని ఒక వివరణని క్రింద ప్రచురిస్తున్నాను. పాత మరియు తీవ్రమైన వ్యాధులు అలాగే ఆధునిక రోగాలకు నీటి చికిత్స నేపథ్యంలో వ్యాధులకు 100% నివారణ వంటి ఒక జపనీస్ వైద్య సమాజం విజయవంతమైన దొరకలేదు జరిగింది:
తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, గుండె వ్యవస్థ, కీళ్ళనొప్పులు, ఫాస్ట్ గుండె కొట్టుకోవడం, మూర్ఛ, అదనపు కొవ్వు, ఉబ్బసం, TB, మెనింజైటిస్, కిడ్నీ మరియు మూత్రం వ్యాధులు, వాంతులు, పొట్టలో పుండ్లు, అతిసారం, కుప్పలు, మధుమేహం, మలబద్ధకం, అన్ని కంటి వ్యాధులు, గర్భం, క్యాన్సర్ బ్రాంకైటిస్ మరియు ఋతు లోపాలు, చెవి ముక్కు మరియు గొంతు వ్యాధులు.
చికిత్స పద్ధతి
1. మీరు పళ్ళు తోముకోవడం ముందు ఉదయం మేల్కొలపడానికి వంటి, త్రాగడానికి 4 x నీటి 160ml అద్దాలు
2. బ్రష్ మరియు నోరు శుభ్రం కానీ తినడానికి లేదా 45 నిమిషాల కోసం ఏదైనా త్రాగడానికి లేదు
3 .. 45 నిమిషాల తర్వాత మీరు తినడానికి మరియు సాధారణ వంటి త్రాగుటకు.
4. 15 తరువాత ఉపాహారం, భోజనం మరియు విందు నిమిషాల తినడానికి లేదా 2 గంటల ఏదైనా త్రాగడానికి లేదు
5. పాత లేదా జబ్బుపడిన మరియు ప్రారంభంలో నీటి 4 అద్దాలు త్రాగడానికి కొద్దిగా నీరు తీసుకోవడం ద్వారా మొదలవుతుంది మరియు క్రమంగా రోజుకు 4 అద్దాలు దానిని పెంచవచ్చని పోతున్నాము వారికి.
6. చికిత్స పైన పద్ధతి జబ్బుపడిన వ్యాధులు నయం చేస్తుంది మరియు ఇతరులు ఒక ఆరోగ్యకరమైన జీవితం పొందుతారు.
క్రింది జాబితా / నయం / నియంత్రణ ప్రధాన వ్యాధులు తగ్గించడానికి అవసరం చికిత్స రోజుల సంఖ్యను ఇస్తుంది:
1. హై బ్లడ్ ప్రెజర్ (30 రోజులు)
2. గ్యాస్ట్రిక్ (10 రోజులు)
3. మధుమేహం (30 రోజులు)
4. మలబద్ధకం (10 రోజులు)
5. క్యాన్సర్ (180 రోజులు)
6. TB (90 రోజులు)
7. ఆర్థరైటిస్ రోగులకు మాత్రమే 1st వారంలో 3 రోజులు మరియు అటుపై 2 వ వారం నుండి పైన చికిత్స అనుసరించాలి - రోజువారీ ..
ఈ చికిత్స పద్ధతి అయితే మీరు కొన్ని సార్లు మూత్రవిసర్జన ఉండవచ్చు చికిత్స ప్రారంభించిన, ఏ దుష్ప్రభావాలు ఉంది.
మేము ఈ కొనసాగించవచ్చు మరియు మా జీవితంలో ఒక రొటీన్ పని ఈ పద్దతిని చేస్తే మేలు. నీరు త్రాగడానికి మరియు ఆరోగ్యకరమైన మరియు Active స్టే.
ఈ వారి భోజనం చల్లని నీటితో అర్ధంలో .. చైనీస్ మరియు జపనీస్ పానీయము వేడిగా టీ చేస్తుంది. దీనికి తినే సమయంలో మేము వారి మద్యపానం అలవాటు దత్తత సమయం ఉంది !!! పొందేందుకు ప్రతిదీ కోల్పోతారు ఏమీ ...
చల్లని నీరు తాగడానికి ఇష్టపడతారు వారికి, ఈ వ్యాసం మీరు వర్తిస్తుంది.
ఇది ఒక భోజనం తర్వాత చల్లటి పానీయం ఒక కప్పు కలిగి nice ఉంది. అయితే, చల్లని నీటి మీరు కేవలం తినేందుకు తైల విషయాన్ని పదిలపరచుకోనేందుకు ఉంటుంది. ఇది జీర్ణక్రియకు వేగాన్ని కనిపిస్తుంది.
ఈ 'బురద' ఆమ్లంతో చర్య జరిపి ఒకసారి, అది విచ్ఛిన్నం మరియు వేగంగా ఘన ఆహార కంటే ప్రేగు శోషించబడతాయి. ఇది పేగులో వరుసలో ఉంటుంది.
, త్వరలో ఈ కొవ్వులు మారిపోతాయి మరియు క్యాన్సర్కు దారి తీస్తుంది. ఇది ఒక భోజనం తర్వాత వేడి సూప్ లేదా వెచ్చని నీరు త్రాగడానికి ఉత్తమం.
గుండెపోటు గురించి తీవ్రమైన గమనిక:
· మహిళలు ప్రతి గుండెపోటుతో లక్షణం ఎడమ చేతి దెబ్బతీయకుండా అవతరిస్తుంది కాదు తెలుసు ఉండాలి
· దవడ లైన్ లో తీవ్రమైన నొప్పి తెలుసుకోవాలి.
· మీరు గుండెపోటుతో కోర్సు సమయంలో మొదటి ఛాతీ నొప్పి కలిగి ఎప్పుడూ.
· వికారం మరియు తీవ్ర పట్టుట కూడా సాధారణ లక్షణాలు.
వారు నిద్రలోకి ఉన్నప్పుడు మేల్కొలపడానికి లేదు గుండెపోటు కలిగిన 60% మంది ·.
· దవడలో నొప్పి ఒక ధ్వని నిద్ర నుండి మీరు మేల్కొలపడానికి చేయవచ్చు. యొక్క జాగ్రత్తగా భావించండి మరియు తెలుసుకోవాలి. మరింత మేము తెలుసు, మేము ఉండగలిగిన మంచి అవకాశం ...
ఒక కార్డియాలజిస్ట్ ఈ మెయిల్ వారిని ప్రతి ఒక్కరూ వారు తెలుసు అందరికీ పంపిస్తుంది ఉంటే అని, మీరు మేము కనీసం ఒక జీవితం సేవ్ చేస్తాము అని అనుకోవచ్చు.
దయచేసి నిజమైన స్నేహితుడు మరియు అన్ని మీ స్నేహితులు మిమ్మల్ని పట్టించుకోనట్లు ఈ వ్యాసం పంపండి.
దయచేసి పంచుకోవడానికి విస్మరించవద్దు. ఈ ఒకరి జీవితంలో సేవ్ ఉండవచ్చు.

Image may contain: 1 person , text

సులువుగా బ‌రువు తగ్గ‌డానికి నానా క‌ష్టాలు ప‌డుతున్నారా.. అయితే చిన్న మార్పులు మంచి ఫలితాన్నిస్తుంది.

సులువుగా బ‌రువు తగ్గ‌డానికి నానా క‌ష్టాలు ప‌డుతున్నారా...అయితే మ‌న రోజూ వారీ డైట్‌లో చేసుకునే చిన్న చిన్న మార్పులు మంచి ఫలితాన్నిస్తుంది. నిత్యం వంటల్లో ఉపయోగించే ఆహారపదార్థాలతోనే సులువుగా బరువు తగ్గించుకోవచ్చు. ఘాటుగా ఉండే అల్లంలో ఎన్నో రకాలైన ఔషధ గుణాలున్నాయి. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ వంటి ధర్మాలతోపాటు ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్, ఇతర పోషకాలు అల్లంలో ఉన్...
అంతేకాదు అల్లంలో బరువు తగ్గించే, కొవ్వును కరిగించే గుణాలు కూడా ఉన్నాయని చాలామందికి తెలీదు. అల్లం నీటిని తాగితే సులభంగా బరువు తగ్గొచ్చట. పొట్ట, నడుము, తొడల వంటి భాగాల్లో అధికంగా పేరుకుపోయిన కొవ్వును సులభంగా తగ్గించే గుణం అల్లంలో పుష్కలంగా ఉందట. ఈ క్రమంలో జింజర్ వాటర్‌ను ఎలా తయారు చేసుకోయాలో తెల్సుకుందాం...

అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అనంతరం ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించాలి. ఇలా 10 నిమిషాలు మరిగించి వడకట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న నీటిని నిత్యం తాగుతుంటే సులభంగా పేరుకుపోయిన కొవ్వు కరగడం మొదలవుతుంది. అయితే కనీసం 1 లీటరు వరకైనా జింజర్ వాటర్‌ను ప్రతిరోజు తాగాలి.


షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారికి శుభవార్త. ప్రతి ఒక్కరూ షేర్ చెయ్యండి.

షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారికి శుభవార్త. ప్రతి ఒక్కరూ షేర్ చెయ్యండి.

షుగర్ వ్యాధిని తగ్గించుకునే సరికొత్త మార్గం మీ ముందుకు వచ్చింది. దీని కోసం డాక్టర్ల దగ్గరకు పరుగులు తీయక్కర్లేదు.. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మందులు వాడాల్సిన పని అంతకన్నా లేదు.. జస్ట్. . వారానికి నాలుగు గుడ్లు తింటే చాలు.. మధుమేహం .. మన మాట వింటుందంటున్నారు పరిశోధకు




నానబెట్టిన ‘బాదం’తో ఆరోగ్యం!
ఆరోగ్యానికి బాదంపప్పు (ఆల్మండ్) మంచిది. అదే, నానబెట్టిన బాదంపప్పు అయితే మరింత మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. విటమిన్ ఈ, పీచు (ఫైబర్) పదార్థం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు ప్రొటీన్లు బాదంపప్పులో పుష్కలంగా ఉంటాయి. ఎముకలు బలంగా ఉండటానికి, చక్కటి రక్త ప్రసరణకు, బ్లడ్ షుగర్ నియంత్రణకు, కండరాలు, నరాల పనితీరు సవ్యంగా సాగేందుకు బాదం ఎంతో మేలు చేస్తుంది. అయితే... నీళ్లలో నానబెట్టిన బాదం పప్పు తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మరింత పదిలంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే, బాదంపప్పు పై ఉండే పొట్టులో ఒకరకమైన బయో మాలిక్యూల్ టానిన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. అదేకనుక, బాదం పప్పును నానబెడితే వాటిపై పొట్టు ఊడిపోతుంది. తద్వారా ఆ సమస్య బారిన పడకుండా ఉంటాము. ఒక గుప్పెడు బాదం పప్పును, అరకప్పు నీటిలో సుమారు ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని ఒంచి వేసి, బాదంపప్పుపై పొట్టును తొలగించాలి. వాటిని ఒక ప్లాస్టిక్ కవరులో స్టోర్ చేయాలి. దరిదాపు ఒక వారం రోజుల పాటు వీటిని తినవచ్చు. నానబెట్టిన బాదంతో కలిగే లాభాలు...
* జీర్ణక్రియ సమర్థవంతంగా ఉండటానికి
* అధిక బరువును తగ్గించుకోవడానికి
* గుండె ఆరోగ్యం పదిలంగా ఉండటానికి
* చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి.. మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి
* యాంటిఆక్సిడెంట్లను పెంచుకోవడానికి
* కేన్సర్ వ్యాధిని దరిచేరనీయకుండా ఉండడానికి
* ట్యూమర్ల బారిన పడకుండా ఉండడానికి
* శరీరంలో గ్లూకోజ్ స్థాయిని క్రమబద్ధీకరించడానికి
* పుట్టుకతో వచ్చిన లోపాల నివారణకు (నానబెట్టిన బాదంలో ఉండే ఫోలిక్ యాసిడ్ ఈ పనులను చక్కబెడుతుంది) నానబెట్టిన బాదం తీసుకోవడం ఎంతో మంచిది.

సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్ధం వరకు కనిపిస్తున్నది

స్థలపురాణం:
సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్ధం వరకు కనిపిస్తున్నది. కాని భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదై ఉండవచ్చు. సింహాచలం అంటే సింహం యొక్క పర్వతము అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాల్గవదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తి గా వెలశాడు. ఇతిహాసం ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధవైరి. తన కుమారుడైన ప్రహ్లాదుడిని పుట్టుకతోనే విష్ణు భక్తుడు. అనేక విధాల ప్రయత్నించి కూడా కుమారుని విష్ణు విముఖుణ్ణి చెయ్యలేకపోతాడు. చివరికి చంపించేందుకు కూడా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారీ ప్రహ్లాదుని విష్ణుమూర్తి రక్షిస్తాడు. విసిగిన హిరణ్యకశిపుడు 'విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా, ఏడీ ఈ స్థంభంలో ఉన్నాడా? చూపించు'మని స్థంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొనివచ్చి, హిరణ్యకశిపుని సంహరించి, ప్రహ్లాదుడిని రక్షించాడు.
స్థలపురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా నరసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన[యాదవుడు] పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్ళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది. అతడికి భూమిలో కప్పబడి ఉన్న నరసింహస్వామి కనిపించాడు. విగ్రహాన్ని సంవత్సరకాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగే టట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు నరసింహ స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించడుతోంది. స్వామిలోని వేడిని చల్లార్చడానికి ప్రతీరోజు చందనం తో పూత పూస్తుంటారు. నరుడు మరియు సింహము రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్ర లో (ఆసనంలో) సింహము తల కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది.
ఆలయ విశేషాలు:

గాలి గోపురము-సింహ ద్వారం
సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖముగా కాకుండా, పడమర వైపు ముఖమును కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పున ముఖద్వారము ఐశ్వర్యమును ప్రసాదిస్తే, పడమర ముఖద్వారము విజయాన్ని ఒసగుతుందని హిందువుల నమ్మకం. కొండ మీద నుండి గాలి గోపురము మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 30 మెట్లు ఉంటాయి.
కప్ప స్తంభం
దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారములో కప్ప స్తంభం ఉన్నది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రం పై ప్రతిష్టితమై ఉంది. ఇది అత్యంత శక్తివంతమైనది అని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఈ కప్పస్తంభమును కౌగిలించుకొంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామి వారికి భక్తులు ఇక్కడే కప్పాలు (కప్పం:పన్ను) చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభం అనేవారు. కాలక్రమేణా అది కప్ప స్తంభం అయింది.
సింహాచలం దేవాలయ వెనుకభాగంలో నరసింహుని విగ్రహం.
సింహాచలం వద్ద గంగధార
జల ధారలు
సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది. సింహగిరి జలసమృద్ధి గల ప్రాంతం. ఈ కొండలపై సహజసిద్ధమైన జలధారలు ఉన్నాయి. వీటిలో కొన్ని: గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార లు. భక్తులు ఈ ధారలలో స్నానాలు చేసి, దైవదర్శనం చేసి తరిస్తారు. స్వామికి తలనీలాలు సమర్పించుకొన్న భక్తులు సమీపంలోని గంగధారలో స్నానంచేసి దైవదర్శనానికి వెళతారు. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగములో సహజసిద్ధమైన నీటి సెలయేరు ఉన్నది. స్వామి కల్యాణము తరువాత ఈ ఘట్టంలో స్నానము ఆచరిస్తాడు. ఈ ధారపై యోగ నరసింహ స్వామి విగ్రహం ఉన్నది.
భైరవ వాక
సింహగిరికి మెట్ల మార్గంలో వస్తే కనిపించేది భైరవ వాక. ఆడివివరం గ్రామంలో మెట్ల వద్ద భైరవ ద్వారం ఉన్నది. ఇక్కడ భైరవస్వామి విగ్రహం ఉన్నది. ఈ విగ్రహం ఎటువంటి పూజలు పునస్కారాలు అందుకోదు. 13-16 శతాబ్ధాల మధ్య ఈ ప్రాంతం భైరవపురం గా ప్రాముఖ్యత పొందినది.
కొత్తగా నిర్మించిన విచారణ కార్యాలయం.
వరాహ పుష్కరిణి
వరాహ పుష్కరిణి సింహగిరి కొండ క్రింద ఆడవివరం గ్రామంలో ఉంది. ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒకమారు తెప్పోత్సవం నాడు ఇక్కడికి తీసుకొని వచ్చి నౌకావిహారం చేయిస్తారు. ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉన్నది.
మాధవధార
మాధవస్వామి దేవాలయం ఉంది. గిరిప్రదక్షిణం సమయంలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తారు.

కీళ్ళ నొప్పులు ఎముకలకు చాలా హాని కలిగిస్తుంది. శరీరంలో ఎముకలు పెళుసుగా మారడం లేదా విరిగిపోవడం జరుగుతుంది.

కీళ్ళ నొప్పులు ఎముకలకు చాలా హాని కలిగిస్తుంది. శరీరంలో ఎముకలు పెళుసుగా మారడం లేదా విరిగిపోవడం జరుగుతుంది. మనకు బయటకు కనబడని ఈ లక్షణాలను బట్టే ఇది సైలెంట్ కిల్లర్ డిసీజ్ గా సూచిస్తున్నారు. ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు కనబడకపోవడం వల్ల చికిత్సను చేయించుకోలేరు. ఈ వ్యాధి ఏవయస్సు వారికైనా వస్తుంది. అయితే వ్యాధి తీవ్రమైనప్పుడు నొప్పితో బోన్ ఫ్రాక్చర్ జరుగుతుంది. బ్యాక్ పెయిన్, బోన్ ఫ్రాక్చర్ మైనర్ కట్స్ ఏర్పడుతాయి. ఈ వ్యాధి ఉన్నప్పుడు డాక్టర్ ను కలిసి బోన్ మినిరల్ డెంసిటి టెస్ట్ చేయించి చికిత్స తీసుకోవడం వల్ల కీళ్ళ వ్యాధులను ినవారించుకోవచ్చు,. ప్రమాద స్థితికి కారణం ఫ్యామిలి హిస్టరీ, పూర్ డైట్, వ్యాయామ లోపం, స్మోకింగ్, మందులు.

SHARE IT

దాల్చిన చెక్క, పాలు తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు

దాల్చిన చెక్క, పాలు తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు💥*
షేర్ చేయండి.
దాల్చిన చెక్క పాల ఆరోగ్య ప్రయోజనాలను కొన్ని ఏళ్లుగా నిపుణులు స్టడీ చేస్తున్నారు. ఇది డయాబెటిస్ ని నివారిస్తుందని తేల్చాయి. ఈ పాలు ప్రిపేర్ చేయడం కూడా చాలా తేలిక. ఒక కప్పు వేడి పాలకు రెండు టీ స్పూన్ల దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకోవడం అంతే. డైలీ డైట్ లో దీన్ని చేర్చుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు చూద్దాం..
దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల డైజెషన్ ప్రాసెస్ మెరుగ్గా సాగుతుంది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ స్పామ్స్ ని ఇది స్మూత్ గా మార్చి, పొట్టలో వచ్చే అసౌకర్యాన్ని అరికట్టి.. జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది.
టైప్ టు డయాబెటిస్ తో బాధపడేవాళ్లు దాల్చిన చెక్క పాలు రెగ్యులర్ గా తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
కంటినిండా నిద్రపోవాలని భావించేవాళ్లు.. దాల్చిన చెక్క పాలు తాగితే చాలు.. హ్యాపీగా నిద్రపోవచ్చు. కేవలం రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాసు తాగండి.. చిన్న పిల్లల్లా హ్యాపీగా నిద్రపోతారు.
దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల జుట్టు, చర్మానికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల ఇది జుట్టుకి, చర్మానికి మంచిది.అందమైన కురులు, మెరిసే చర్మం పొందాలనుకునేవాళ్లు రెగ్యులర్ గా ఈ పాలు తాగడం మొదలుపెట్టండి.
వయసు పెరిగిన వాళ్లలో ఎముకలు బలంగా ఉండటానికి ఈ పాలు సహాయపడతాయి. రెగ్యులర్ గా దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల వయసు పెరిగిన తర్వాత వచ్చే కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలకు దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
దాల్చిన చెక్క కలిపిన పాలల్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల పంటి సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపేస్తుంది.క్యావిటీస్, ఓరల్ ప్రాబ్లమ్స్ దూరంగా ఉంటాయి.
సాధారణ దగ్గు, ఫ్లూ వంటివి నివారించడానికి ఈ పాలు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా.. హానికర బ్యాక్టీరియాను నివారించి.. హెల్తీగా ఉండటానికి సహాయపడుతుంది.

హనుమాన్ తల్లి అయిన అంజనా దేవి చరిత్ర:

హనుమాన్ తల్లి అయిన అంజనా దేవి చరిత్ర:
హనుమంతుని తల్లి అంజనా . తండ్రి కేసరి , శంకరుడు ,వాయువు .ముగ్గురు తండ్రులు ఎలా అయ్యారు అని మీరు అడగవచ్చు. కాని విభిన్న పురాణాలలో విభిన్నగాధలు ఉన్నాయి . కొన్నిటిని ఇక్కడ ముచ్చటిస్తాము.
స్వర్గలోకములో ఇంద్రుని దగ్గర ఎందరో అందమైన అప్సరసలు ఉన్నారు . వారందరిలో మిక్కిలి అందముగా "పుంజికాస్థలా " అనే ఒక అప్సరస ఉంది . ఆమె ఎంతటి అందకత్తో అంతటి సంచల స్వభావము గలది . నవ్వు ఆమె పెదవులపై ఎల్లవేళలా ఉట్టిపడుతుంటుంది . ఒకరోజున తన చంచల స్వభావంచేత ఒకానొక మహర్షిని వేలాకోలం చేసింది . అందుకు కోపపడి మహర్షి "నీవు కోతిమాదిరి చంచలముగా వ్యవహరిస్తావు గనుక భూలోకంలోకి వెళ్లి కోతిగా ఉండు , అని శపించాడు .
మహర్షినోట శాపం వినగానే ఆమెకు మతిపోయి ఆయన పాదాలపై బడి మిక్కిలి వినయముగా అపరాదాన్ని మన్నించమని వేడుకున్నది . మహర్షులు సహజముగా దయకల్గి ఉంటారు . వారి క్రోధం నీటిపైన గీతలాగా కనుపించి మాయమైపోతుంది . ఆయన ప్రసన్నుడై - నేను ఎప్పుడూ అసత్యము పలుకలేదు . నీవు కోతి రూపాన్ని ధరించ వలసిందే , కాని అభీష్టరూపాన్ని ధరిస్తావు . కోరినప్పుడు మానవ రూపాన్ని ధరించగలవు . వానర రూపాన్ని గూడా ధరించగలవు అని అన్నాడు .
మహర్షి శాపం నిజమైంది . పుంజకాస్థల సుమేరుపర్వతగుహలో ఒకవానరిగా జన్మించింది . భూలోకములో వుండే వానరజాతి మాదిరి జాతి కాదు . ఇది ఉపదేవతలలోని కింపురుష జాతికి చెందినది . వీరు అభీష్ట రూపధారులు ,వీరి ఆకృతి మానవాకృతి మాదిరిగానే ఉంటుంది . తోక కూడా ఉంటుంది . కేసరి ఒక వానర రాజు ,అంజనా మిక్కిలి రూపవతి ,కేసరికి ఆమెకు వివాహమైంది . వీరికి సంతానము లేదు . స్త్రీలకూ సహజముగా తల్లికావాలని ,పుత్రుడు కలగాలని కోరిక ఉంటుంది . అంజనా పుత్రప్రాప్తికి భగవాన్ శులపాణిని ఆరాధించింది .
శ్రీరాముడు అవతరించనున్నాడు . తానుగూడ అవనిపై అవతరించి శ్రీరామునికి సేవచేద్దామని శంకరునకు కోరికగలిగినది . శంకరుడు ఏకాదశరుద్రరూపుడు. పదకొండవ అవతారమే హనుమాన్ . శంకరుని వర ప్రసాదము చేత అంజనా గర్భంనుంచి స్వత: శంకరుడు అవతరించినందున హనుమాన్ ని శంకరసూనుడు అని కూడా అంటారు . శంకర వరప్రసాదాన్ని అనురక్తితో పవనదేవుడు అంజనగర్భములొ ఉంచుట చేత పవన కుమారుడైనాడు . కేసరీపత్నికి జన్మించుతచేత కేసరీ నందుడైనాడు .
Share it

జయమంత్రం :స్వామి హనుమకు సీతమ్మ దర్శనం అయిన తర్వాత లంకను ఒక ఆట ఆడించారు

జయమంత్రం :
స్వామి హనుమకు సీతమ్మ దర్శనం అయిన తర్వాత లంకను ఒక ఆట ఆడించారు . ఒక తోరణము ఎక్కి కూర్చుని జయమంత్రం చెప్తు వేలమంది రాక్షసుల్ని సునాయాసముగా సంహరించారు . ఎంతో మంది పెద్దలు ఈ జయమంత్రాన్ని ఉపాసన చేసి జీవితములో ధన్యత పొందారు .
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః |
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ||
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః |
అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ||
అర్ధం :రామచంద్రమూర్తి పరక్రమముతో జయముతో షోబిల్లుతున్నారు . ఆయన సోదరడు అయినటువంటి లక్ష్మణుడు కూడా పరాక్రమముతో ప్రకాశిస్తున్నాడు . రామలక్ష్మణుల యొక్క అండదండలు కలిగినటువంటి నా ప్రభువు సుగ్రీవుడు విజయముతో శోబిస్తున్నాడు . నేను ఎటువంటి కార్యాన్ని అయినా అవలీలగా చేయగలిగినటువంటి సమర్ధత ప్రకాశించినటువంటి రామచంద్ర మూర్తి యొక్క కింకరుడిని . నేను ఆయన దాసానుదాసుడిని . నా పేరు హనుమ . నేను వాయుపుత్రుడిని . శత్రుసైన్యములని సంహరించడములో నాకు నేనే సాటి . వేయి మంది రావణాసురులు వచ్చి కూర్చున్నా సరే ఒక పురుగుని చంపినట్టు చంపేస్తాను . ఎలా లంకా పట్టణానికి వచ్చానో అలా వెళ్ళిపోతాను . రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తాను ,మోచేతులతో కుమ్మి చంపేస్తాను ,పాదముల కింద పెట్టి తొక్కి చంపేస్తాను ,అరిచేతులతో మర్దించి చంపేస్తాను ,గోళ్ళతో చీల్చి చంపేస్తాను ,నా కోరలతో కొరికి చంపేస్తాను ,నాకు ఆయుధం అక్కరలేదు . నేను వచ్చింది ఈ లంకా పట్టణమును పీడీస్తాను . నా తల్లి సీతమ్మ దర్శనం కోసం వచ్చాను అయిపోఇంది దర్శనమ్ . మిమ్మల్ని అందరిని పీడించి ఎలా వచ్చానో అలా నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను . నన్ను పట్టగలిగిన మొనగాడు లంకా పట్టణములో లేడు . వంద మంది రాక్షసులైన వేయి మంది రావణులైన నే చంపేస్తాను అని స్వామి హనుమ తోరణము మీద కూర్చుని ఈ జయమంత్రాన్ని చెప్తున్నారు .

సుదర కాండము చదివితే వచ్చే ప్రయోజనాలు

సుదర కాండము చదివితే వచ్చే ప్రయోజనాలు :
నిరాశా, నిస్ప్రుహలకు లోనైనా మనిషిని పునరుజీవితుణి చేస్తుంది`సుదర కాండము
మానసికముగా బలహీనమైన వాడిని మానసికముగా బలోపెతున్ని చేస్తుంది సుందర కాండము
కేవలం పురుష ప్రయత్నం చాలదు . దైవయత్నం కుడా ఉండాలి . అలాగని దైవప్రార్దన చాలదు . మానవ ప్రయత్నం కూడా ఉండాలి . పురుష ప్రయత్నం , దైవయత్నం కలిస్తేనే కార్యసిద్ధి కలుగుతుంది అని చాటి చెప్పినది సుందర కాండము
మనము చేసే కార్యము లో చిత్తశుద్ధి ఉంటే ,మన ప్రమేయము లేకుండానే మనకు బయట నుండి సాయం అందుతుంది అని మనకు తెలియజేసేదే సుందర కాండము .
మన సమస్యకు పరిష్కారము ఎదురుగా ఉన్నా ,మన మనస్సు కల్లోలముగా ఉన్నపుడు ఆ పరిష్కారము మనకు కనపడదు . నిర్మలమైన మనస్సుతో ఆలోచిస్తే ,ఇంతేనా అని అనిపిస్తుంది , పరిష్కారము కళ్ళెదుట కనపడుతుంది అని బోదించింది సుందర కాండము .
జీవితములో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యముగా ఎదుర్కొంటే , మనకు సాయము చేసేవాళ్ళు మనకు కనపడకుండా మన పక్కనే ఉండి సాయము చేస్తుంటారు అని తెలియజేసేది సుందర కాండము .
కోపము అన్ని అనర్దాలకు మూలము ,కోపములో ఏమి చేస్తున్నామో తెలియకుండా చేసేస్తాము తుదకు దు:ఖాలపాలవుతము అని భోదించేది సుందర కాండము .
మనిషికి ఎంత శారీరక బలము ఉన్నా , దానికి బుద్ధిబలం తోడైతేనే గాని రాణించదు అన్న విషయాన్ని తెలియచెప్పేది సుందర కాండము .
ఎన్ని శివపూజలు చేసినా ,ఎంతటి నిష్టాగరిష్టుడైన ,గుణగనాలు మంచివి కాకపోతే ఆ శివపూజలు అతనిని రక్షించలేవు ,అతనికి పతనము తప్పదు అని నిరూపించినది సుందర కాండము .
ఎవరి శక్తి వారికి తెలియదు . ప్రతి మనిషిలోను అంతర్గతముగా అపారమైన శక్తి ఉంటంది . ఆ శక్తి ఒక్కోసారి తనంతట తానే బహిర్గతమవుతుంది . మరి కొన్ని సందర్భాల్లో ఇతరులు చెబితేనే గాని బయట పడదు . కాబట్టి పెద్దవారి మాటలు ,మన శ్రేయోభిలాషుల మాటలు శ్రద్దగా విని , ఆచరించి ,మన శక్తి యుక్తులను సమర్ధవంతముగా వినియోగించుకోవాలి అని చాటి చెప్పినది సుందర కాండము .
share it

శ్రీశైలం ఎంతో ప్రాముక్యత కలిగినది . శ్రీశైలం గురించి కొన్ని విశేషాలు ...see full

మన ఆంధ్రదేశం లో ఉన్న శ్రీశైలం ఎంతో ప్రాముక్యత కలిగినది . శ్రీశైలం గురించి కొన్ని విశేషాలు ...
సాక్షి గణపతి ఆలయము:ఇది ముఖ్యాలయానికి కొద్ది దూరంలో ఉంటుంది. ఈ గణపతి ఆలయము ప్రత్యేకత ఏమిటంటే మనము శ్రీశైలములో శివుడిని దర్శించినంత మాత్రముననే కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. అప్పుడు మనకు ఈ సాక్షి గణపతే సాక్ష్యము చెపుతాడు, మనము శ్రీశైలము వచ్చినాము అని.ఇతనిని సాక్షి గణపతి అంటారు.
శిఖరేశ్వరం:రీశైలం మొత్తం లో ప్రత్యేకమైనది, ఈ శిఖరేశ్వరం. శ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖరదర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు; దూరంగా ఉన్న ఈ ఎత్తైనకొండ శిఖరేశ్వరం పై నుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి. అలా చూస్తే, శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారు.
ఆది శంకరాచార్యుడు తపస్సు చేసిన ప్రదేశం:దేశం రాజకీయంగా అల్లకల్లోల పరిస్థితులలో ఉన్నప్పుడు, వివిద దార్శనికులు,మతప్రచారకులు అశాంతికి దోహదంచేస్తున్న సమయంలో,భారతీయ సంప్రదాయానికి ఆధారమైన వైదిక వాజ్మయాన్ని సరిగా అధ్యయనం చేసేవారుగాని, వాఖ్యానించగలిగేవారుగాని చాలా అరుదుగా ఉన్న సమయంలొ జన్మించిన శ్రీశంకరులు పరిస్థితులను చక్కదిద్ది ప్రజలలో వైదికధర్మస్ఫూర్తిని వ్యాప్తి చేస్తూ దేశంనలుమూలలా నాలుగు ప్రప్రసిద్ధ పీఠాలను స్థాపించి విసృతంగా పర్యటిస్తూ ఉండేవారు. అలా పర్యటించే సమయంలోచాలా కాలం శ్రీశైల పరిసరములందు తపమాచరించారు. ఈయన తపమాచరించిన ఈ ప్రదేశమునకు ఒక మంచి కథనము కలదు.
శంకరులు ఇక్కడ తపస్సు చేసుకొంటూ ఈపరిసరాలలో అద్వైతమత వ్యాప్తి చేయుచున్నకాలమందు, శంకరులు చేయు కార్యములు నచ్చని కొందరు ఆయనను అంతమొందించు యత్నముతో ఆపరిసరాలయందు భీభత్సము సృష్టించుచున్న ఒకపెద్ద దొంగలముఠానాయకుని రెచ్చగొట్టి, కొంత సొమ్మిచ్చి పంపించారు.అతడు ఇదే ప్రదేశమున పెద్ద కత్తితో మాటువేసి తపమాచరించుకొనుచున్న శంకరుని వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టు ప్రయత్నమున ముందుకురికెను.ఇక్కడ ఇది జరుగుచున్న సమయమున శంకరుని ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లికార్జునుని దేవాలయమున ఈశ్వరుని ధ్యానించుచూ కూర్చొని ఉండెను. ఈశ్వరునే మనసున ఉంచి ధ్యానిస్తున్న అతనికి హటాత్తుగా ఈ దృశ్యము కనిపించెను.వెంటనే అతడు మహోగ్రుడైన శ్రీలక్షీనరసింహుని వేడనారంభించెను. ఇక్కడ శంకరుని వధించుటకు ఉరికిన ఆ దొంగలనాయకునిపై ఎటునుండో హటాత్తుగా ఒక సింహము దాడి చేసి, అతడి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చీల్చివేసి ఎట్లు వచ్చినదో అట్లే మాయమయినది.ఈ విషయము శంకరులకు ధ్యానమునుండి బయటకు వచ్చిన తరువాత తెలియజేసారు. అంతవరకూ ఆయనకు జరిగినది తెలియదు.అధిక కాలము ఈప్రాంతమందు తపమాచరించిన గుర్తుగా ఇక్కడ ఉన్న పెద్ద బండపై శంకరుని యొక్క పాదముద్రలు కలవు.
శివాజీ గొప్ప దుర్గా భక్తుడు. శ్రీశైల దేవాలయమును ఎన్నోసార్లు దండయాత్రలనుండి కాపాడి శ్రీశైలంలో భ్రమరాంబికా అమ్మవారి స్వహస్తాలతో వీరఖడ్గం అందుకొన్న ఘనుడు.అతని పేరున ఇక్కడ ఇంకనూ తుదిమెరుగులు దిద్దుకొనుచూ రెండు అంతస్తులుగా నిర్మింపబడిన శివాజీ సాంస్కృతిక,స్మారక భవనము లో- అతడి జీవిత విశేషాల కథనం మరియు చిత్రాల ప్రదర్శన కొరకు మొదటి అంతస్తునూ, శివాజీ కాంశ్యవిగ్రహము కొరకు రెండవ అంతస్తునూ కేటాయించారు.మూడు రూపాయల నామమాత్రపు రుసుముతో సందర్శకులను అనుమతించుచున్నారు.
పాలధార, పంచధారలు:శిఖరేశ్వరమునకు, సాక్షిగణపతి గుడికి మధ్యగా హటికేశ్వరము నకు సమీపాన అందమయిన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశము ఉన్నది. ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి. కొండపగులులనుండి పంచధార(ఐదుధార) లతో ఉరికివచ్చే జలాలు చల్లగా ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్కధార ఒక్కొక్క రుచితో నుండుట ఇక్కడి ప్రత్యేకత. ఒకధార నుండి జలము సేవించి ప్రక్కమరొక దాని నుండి సేవిస్తే మార్పు తెలుస్తుంది
శ్రీమల్లికార్జునుని దేవాలయము: అభేద్యమైన ప్రాకారము లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయము. ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణముగా ముష్కరుల నుండి రక్షణ కొరకు కట్టినట్టుగా ఉంటుంది.
భ్రమరాంబిక అమ్మవారి గుడి.: భ్రమరాంబికా అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళతో అందమైన శిల్పతోరణాలతో కూడిన స్థంబాలతోనూ అత్యద్భుతంగా ఉండును. ఈ ఆలయము ఆంధ్రదేశములోనే అత్యంత విశిష్టమైన శిల్ప కళ కలిగిన దేవాలయముగా వినుతికెక్కినది. ఈ దేవాలయము నందు గర్భాలయ వెనుక భాగమున గోడకు చెవి ఆన్చి వింటే ఝమ్మనే బ్రమరనాధం వినవస్తుంది.
మనోహర గుండము: శ్రీశైలములో తప్పకుండా చూడవలసిన వాటిలో ఇది ఒకటి. దీనిలో గొప్పతనము ఏమిటంటే చాలా స్వచ్ఛమైన నీరు ఈ గుండములో ఉంటుంది. శ్రీశైలము చాలా ఎత్తైన ప్రదేశములో ఉన్నది. అంత ఎత్తులో కూడా ఆ రాళ్ళలో ఇంత చక్కని నీరు ఉండటం నిజంగా చూడవలసినదే. ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మహానంది లోని కోనేటి నీటిలో క్రింద రూపాయ వేస్తే పైకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ చిన్ని గుండంలో కూడా కనిపిస్తుంది.
పంచ పాండవులు దేవాలయాలు: పాండవులు మల్లికార్జునుని దర్శించుకొని వారి పేరున అయిదు దేవాలయాలను ప్రధాన దేవాలయ వెనుక భాగమున నిర్మించి శివలింగములను ప్రతిష్టించిరి.
---share it
No automatic alt text available.

మహానంది శైవ క్షేత్రము ఇచ్చట బ్రహ్మ, విష్ణు, రుద్ర గుండాలు (పుష్కరుణులు) కలవు

మహానంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రము మరియు ఒక మండలము. నంద్యాల కు 14 కి.మీ దూరంలో ఉన్న మహాక్షేత్రం మహానంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్ధినాటిది. ఈ ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలం (680-696) నాటిదని అంచనా. ఇచ్చట గల శివలింగము ఎత్తుగా కాక కొంచెము తప్పటగ వుంటుంది. పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కి నందు వలన లింగము కొంచెము అణిగివుంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగముపై వుంటుంది. ఇచ్చట శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత.ఈ పుష్కరిణిలు విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క పనితనాన్ని తెలియచేస్తుంది.
ప్రధాన ఆలయానికి ఆలయ ముఖ ద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణి లోనికి స్వచ్చమైన నీరు సర్వ వేళలా గోముఖ శిల న్నుండి ధారావాహకంగా వస్తుంటుంది. ప్రధాన ఆలయంలోని లింగం క్రింద భూమిలో ఐదు నీటి ఊటలు ఉన్నాయి. లింగము క్రింద నుండి నీరు ఊరుతూ వుంటుంది. ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తుంది. అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న రెండు గుండాల ద్వార బయటకు పారుతుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గల అమరిక వలన పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడు ఒకే స్థాయిలో (1.7 మీటర్లు) నిర్మలంగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఈ నీరు ఎంత స్వచ్ఛంగా వుంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదు. ఐదున్నర అడుగులు లోతున్నా క్రిందనున్న రూపాయి బిళ్ల చాల స్పష్టంగా కనబడుతుంది. ఆలయ ఆవరణంలో కొన్ని బావులున్నాయి. అన్నింటిలోను ఇలాంటి నీరే వున్నది. ఈ నీటిని తీర్ధంగా భక్తులు తీసుకెళతారు. ఈ మహనంది క్షేత్రంలో ఊరే నీరు సుమారు 3000 ఏకరాలకు సాగు నీరు అందజేస్తుంది.
ఇచ్చట బ్రహ్మ, విష్ణు, రుద్ర గుండాలు (పుష్కరుణులు) కలవు. మహాశివరాత్రి పుణ్యదినమున లింగోధ్బవసమయమున అభిషేకము, కళ్యాణోత్సవము, రధోత్సవములు జరుగుతాయి. కోదండరామాలయం, కామేశ్వరీదేవి ఆలయం ఇతర దర్శనీయ స్థలాలు. మహానందికి 18 కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి నవ నందులని పేరు.
కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టు కొలువై ఉన్న నవనందుల దర్శనం జన్న జన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలు అవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు ఇట్టే తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. 14వ శతాబ్దం నందన మహారాజుల కాలంలో నవనందుల నిర్మాణ జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. వీటిని దర్శించాలంటే నంద్యాల పట్టణంలో శ్యామ్‌ కాల్వ గట్టున ప్రథమనందీశ్వర ఆలయం, ఆర్టీసి బస్టాండ్‌ దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు, ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలో సోమనందీశ్వరుడు, బండిఆత్మకూరు మండలం కడమకాల్వ సమీపంలో శివనందీశ్వరుడు, ఇక్కడి నుండి సుమారు 3 కిలో మీటర్ల దూరంలో కృష్ణనంది (విష్ణునంది), నంద్యాల మహానందికి వెళ్ళే దారిలో కుడి వైపుకు తమ్మడపల్లె గ్రామ సమీపంలో సూర్యనందీశ్వర ఆలయం, మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుని దర్శనం అనంతరం వినాయక నందీశ్వరుడు, అనంతరం నంది విగ్రహం సమీపంలో గరుడనందీశ్వర ఆలయాలు కొలువై ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా నంద్యాల ఆర్టీసి వారు బస్సులను ఏర్పాటు చేశారు.
Share it

అనసూయ అత్రి మహర్షి భార్య మరియు మహా పతివ్రత

అనసూయ అత్రి మహర్షి భార్య మరియు మహా పతివ్రత. ఈమె కర్దమ ప్రజాపతి, దేవహూతి ల పుత్రిక. స్వాయంభువ మనువు మనుమరాలు. ఖ్యాతి, అరుంధతి మొదలగువారు ఆమె సోదరీమణులు. వినయ వివేకాలు ఈమెకు సహజ భూషణాలు. పతిసేవలో మక్కువ ఎక్కువ. ఈమె పతిభక్తికి మెచ్చిన అత్రిమహర్షి అష్టాక్షరీ మంత్రోపదేశం చేస్తాడు. దాని ఉపాసనచేత యోగస్థితిని పొందిన ఈమె మహర్షులకు కూడా పూజ్యనీయమైన మహోన్నత స్థానాన్ని పొందింది.
కౌశిక పత్ని సుమతి తన పతి శాపాన్ని పునస్కరించుకొని సూర్యోదయాన్ని అపేసింది. అనసూయ పదిరోజులను ఒకరోజుగా చేసి సూర్యుడుదయించేటట్లు చేసింది. మరణించిన సుమతి భర్తను మరల బ్రతికించింది. నారదుని కోరికపై గులకరాళ్ళను గుగ్గిళ్ళుగా మార్చి ఆయన ఆకలిని తీర్చింది. లోకమాతలైన లక్ష్మీపార్వతీసరస్వతులను గెలిచింది. శ్రీరాముడు అరణ్యవాసకాలంలో సీతతో ఆశ్రమానికి వచ్చినప్పుడు ఈమె సీతకు పతివ్రతాధర్మాలను ఉపదేశించింది. తన మహిమను పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులను శిశువులను చేసి లాలించింది. లోకమాతలకు పతిభిక్షపెట్టి అత్తగారిగా నిలిచింది. త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు అనే పుత్రున్ని పొందింది.
ఇంకా లలిత పరా భట్టారిక స్తాయికి అనసూయమ్మ ఎలా అయ్యిందో..
అందరికీ ధ్యానయోగ్యమైన మూర్తులు :
అత్యంత శ్రేయదాయకమైనది దక్షిణామూర్తి స్వరూపం . కృష్ణ బగవానుడు గొప్పగా ధ్యానానికి యోగ్యమైన మూర్తి, కానీ గృహస్తు దానిని ధ్యానం చేస్తే కాళ్ళ దగ్గర ఆవు దూడ ఉన్నటువంటి మూర్తినే ధ్యానం చెయ్యాలి అనే ఒక నియమాన్ని పెద్దలు చెప్తారు . దక్షిణామూర్తి అనుకోండి విధ్యార్ది ధ్యానం చేస్తే అపారమైనటువంటి జ్ఞాపక శక్తి ,తేజస్సు ,ఆరోగ్యం కలుగుతాయి . గృహస్తు ధ్యానం చేస్తే సమస్తమైన ఐశ్వర్యం కలుగుతుంది ,ధర్మము నందు అనురక్తి కలుగుతుంది వానప్రస్తుకి వైరాగ్యం బాగా పెరుగుతుంది . సన్యాసి కి ధ్యానం నిలబడుతుంది . ఎవరికి ఏది కావాలో దానిని అది అనుగ్రహిస్తుంది . అందరికి ఒకలా కాదు . ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇవ్వగలదు పైగా పరమ మంగళ మూర్తి , దక్షిణామూర్తి ని చూడడమే ఎంతో ఆనందముగా ఉంటుంది అసలు ఆ వీరాసనములో కూర్చుని ఒక కాలు క్రింద పెట్టి ఆ కాలు కింద ఉన్నటువంటి మాయ రాక్షసులు కూడా తలెత్తి నవ్వుతుంటాడు ఆ రెండవ కాలు తీసుకువచ్చి కింద పెట్టినటువంటి కాలు యొక్క తొడ మీద వేసుకుని నాలుగు చేతులతో ఉంటాడు చక్కగా చిన్న చిరునవ్వు నవ్వుతూ పెద్దా వట వృక్షం కింద కూర్చుని ఉంటాడు ఆ ధ్యానం చేసేటప్పుడు చాలా తేలికగా మీరు ఆయన దగ్గరికి వెళ్లినట్టు మీరు మోకాళ్ళ మీద వంగినట్టు మీ తల తీసుకునివెళ్ళి కింద పెట్టినటువంటి పాదం మీద మోపినట్టు ఆయన బొటన వ్రేలు దాని ప్రక్కన పాదము యొక్క తలము మెత్తగా మీ తలకి తగిలినట్టు మీరు లేచి ఆయన పాదం పట్టుకున్నట్టు ,ఆయన పాదాన్ని నిమిరినట్టు ,ఆయన కాలు వొత్తుతున్నట్టు ,మీరు నీరాజనం ఇచ్చినపుడు ఆ చేతులు ,ఆ చేతులో ఉండేటటువంటి ఆయుధములు ,కిరీటము, ఆయన తొడ మీద వేసుకున్నటువంటి ఎర్రటి పాదం దాని యొక్క వేళ్ళు ,గోళ్ళు అన్ని కనపడుతుండగా మీరు ఆయనికి నీరాజనం ఇస్తూ ఒకసారి దర్శనం చేయొచ్చు ,మీరు ధ్యానములో ఆయన్ని చూస్తూ దగ్గరగా కూర్చుని చూస్తుంటే మనసు రంజిల్లిపోయి చాలా తేలికగా ఆయన అందు లయమై ఉంటుంది . ప్రత్యేకించి అది జ్ఞానకారకము ,మంగళ కరము శివ స్వరూపము . అన్నిటిని మించి దక్షిణామూర్తి దగ్గర ఉన్న గొప్పతనము ఏమిటి అంటే అసలు దక్షిణామూర్తి దగ్గర్నుంచి ఇది మాత్రమే వస్తుంది అని చెప్పడానికి అవది లేదు . ఏదైనా ఇవ్వగలరు . అన్ని ఇవ్వగలిగినటువంటి దక్షిణామూర్తి స్వరూపాన్ని ఇంట్లో ఉంచుకుని పిల్లలు దగ్గర నుంచి పెద్దలు వరకు అందరు కొంత సేపు ఆయన్ని ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే అసలు గురుమండలములో ప్రదానమైనటువంటి గురువుకి కూడా నమస్కారం చేసినటువంటి అనుగ్రహం లబిస్తుంది ఎందుకంటే ఆయన గురుస్వరూపం .
ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం
వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||
ముదితవదనం చిరునవ్వుతో వుంటాడు , మనసుకు ఒక లక్షణము ఉంటుంది అది విసుగు చెందుతుంది . మీరు రోజు ఒక లాగే చూపించరనుకొడి , రోజు కింద పెట్టిన పాదం చూపిస్తే నిన్న ఇదే చేశా కదా మల్లి ఎటో వెళ్తుంది, కాదు మీరు ఈరోజు పాదం జ్ఞానం చేస్తే రేపు చిన్ముద్ర ధ్యానం చేయొచ్
అందరికి గురుపౌర్ణమి శుభాకాంక్షలు !!
ఈరోజు గురుపౌర్ణమి వ్యాసుల వారి జన్మదినం , మన గురువు గారు ఏ ప్రవచనం మొదలు పెట్టిన వ్యాసుల వారిని ఈ విధముగా సృతిస్తారు .
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే !
నమో వై బ్రహ్మనిథయే వాసిష్టాయ నమో నమః !
వ్యాస మహర్షి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం .
వేదవ్యాసుడు జన్మ వృత్తాంతం అష్టాదశ పురాణాలలొ పెక్కు మార్పు మార్లు చెప్పబడింది. ఈ దిగువ నున్న వృత్తాంతం మహాభారతము ఆది పర్వం తృతీయా ఆశ్వాసము నండి గ్రహించబడింది.
పూర్వకాలములో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తుండేవాడు, ఒకరోజు వేటకు అడవికి వెళ్ళిన రాజు ఆ అడవి లో మునులు తపస్సు చేయడము చూసి తాను తపస్సు చేయడం ఆరంభించాడు. అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి ఆ మహారాజు వద్దకు వెళ్ళి దైవత్వము ప్రసాదిస్తున్నాని చెప్పి ఒక విమానాన్ని ఇచ్చి, భూలోకములో రాజ్యం చేస్తూ, అప్పుడప్పుడు స్వర్గానికి రమ్మని చెబుతాడు. ఇంద్రుడు వేణుదుస్టి అనే అతి పరాక్రమ వంతమైన ఆయుధాన్ని కుడా ప్రసాదిస్తాడు. వసువు నివసిస్తున్న నగరానికి ప్రక్కగా శుక్తిమతి అనే నది ఉన్నది. శుక్తిమతి అనే నది ప్రక్కన ఉన్న కోలహలుడు అనే పర్వతము శుక్తిమతి మీద మోజుపడి ఆ నదిలో పడతాడు. అప్పుడు ఆ నది మార్గములో వెళ్తున్న వసువు తన ఆయుధంతో కోలహలుడిని ప్రక్కన పాడేస్తాడు. శుక్తిమతికి మరియు కోలహలుడికి మధ్య జరిగిన సంపర్కము వలన గిరిక అనే కుమార్తె వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు. శుక్తిమతి వారివురిని వసువు కి కానుక గా ఇస్తుంది. వసువు గిరికని వివాహం చేసుకొంటాడు. వసువు వసుపదుడు ని సైన్యాధిపతిగా చేస్తాడు. ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు అప్పుడు తన భార్య గిరిక గుర్తు రావడం తో రేతస్సు పడుతుంది. ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి , ఆ దొన్నెని డేగకి ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు. ఆ డేగ ఆ దొన్నెను తీసుకొని పోవుతుండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి, ఆ డేగతో పోట్లాడూతుంది అప్పుడూ ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది. ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సు అని భక్షిస్తుంది ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండం గా మారుతుంది. ఒకరోజు బెస్తవారు చేపలు పట్టు తుండగా ఈ చేప చిక్కుతుంది. ఆ చేపను బెస్తవారు వారి రాజైన దాశరాజు వద్దకు తీసుకొని పోతారు.
దాశరాజు ఆ చేపని చీల్చి చూడగా ఆ చేపలొ ఒక మగ శిశువు మరియు మరో ఆడ శిశువు ఉంటారు. బ్రహ్మ శాపం వల్ల ఒక అద్రిక అనే అప్సరస చేప క్రింద మారి యమునా నదిలో ఉంది. చేపని చీల్చిన వేంటనే అ చేప అక్కడ నుండి అంతర్థానమై పోయింది. ఆ మగ బిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దదయ్యింది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నది పై నావ నడుపుతుండేది. ఇలా జరుగుతుండగా ఒక రోజు వశిష్ట మహర్షి మనమడు, శక్తి మహర్షి కుమారుడాయిన పరాశరుడు ఆ నది దాటడానికి అక్కడ కు వస్తాడు.
అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహించే రతి సుఖాన్ని ఇవ్వమంటాడు, అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏవిధంగా మొగము చూపగలని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరాశరుడు మత్స్యగంధి వసువు వీర్యానికి అద్రిక నే అప్సరసకి జన్మించినది అనిజన్మ వృత్తాంతం చెబుతాడు. చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరము వరకు సుగంధం వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు. అప్పటి నుండి యోజన గంధిగా పేరు పొందింది. అప్పటి రతి గరపడానికి సంకోచిస్తున్న మత్స్యగంధి తో పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు. పగటి పూట రతి సలపడం అనే విషయం వ్యక్తపరిస్తే , అక్కడా ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు. ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకి వెళ్ళి పోతాడు. తల్లికి ఎప్పుడైన మననం చేసుకొంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు.
వ్యాసుడు జన్మించిన వెంటనే తల్లి అనుమతితో తపోవనానికి వెళతాడు. ఆ తరువాత సత్యవతీ శంతనుల వివాహం జరిగింది. వివాహకాలంలో దాశరాజు విధించిన షరతుకారణంగా భీష్ముడు ఆమరణాంతం బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. శంతనుని మరణం తరువాత వారి కుమారులైన చిత్రాంగధుడు బలగర్వంతో గంధర్వుని చేతిలో మరణం చెందాడు. విచిత్రవీరుడు సుఖలాలసతో అకాలమరణం చెందాడు. భరతవంశం వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి భరతవంశ పునరుద్ధరణ కొరకు తన పుత్రుడైన వ్యాసుని మనన మాత్రంచే తన వద్దకు రప్పించింది. భరతవంశాన్ని నిలపమని వ్యాసునికి ఆదేశించింది. తల్లి ఆదేశాన్ననుసరించి వ్యాసుడు అంబికకు దృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజుని మరియు దాశీకు విదురుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళతాడు. ఆతరువాత వ్యాసుడు గాంధారి గర్భస్రావం సమయంలో ప్రవేశించి గాంధారి మృత పిండం నూట ఒక్క నేతికుండలలో పెట్టి వాటిని పరిరక్షించే విధానాన్ని చెప్పి తిరిగి తనదారిన తాను వెళతాడు. ఆతరువాత దుర్యోధనుడు భీమునిపై మూడుమార్లు హత్యాప్రయత్నం జరిపిన పిమ్మట తన తల్లికి కురువంశంలో రానున్న పెను దుష్పరిణామాలు సూచించి వాటిని ఆమె తట్టుకోవడం కష్టమని తపోవనానికి వెళ్ళి ప్రశాంత జీవితం గడపమని సూచించి తిరిగి తనదారిన తాను వెళతాడు. ఆ తరువాత లక్క ఇంటి దహనం తరువాత హిడింబాసురుని మరనానంతరం హిడింబి భవిష్య సూచనపై శాలిహోత్రుడు నివశించిన ఆశ్రమప్రాంతంలో పాడవులు నివసించే సమయంలో వ్యాసుడు పాండవుల చెంతకు వచ్చి వారికి ఊరట కలిగించాడు. ఆ ఆశ్రమ మహత్యం చెప్పి అక్కడ సరస్సులో జలము త్రాగిన వారికి ఆకలి దప్పులు ఉండవని, అక్కడి వృక్షముకింద నివసించే వారికి శైత్య, వాత, వర్ష, ఆతప భయములుండవని సలహా అందించాడు. భీముని వివాహమాడ కోరిన హిడింబను కోడలిగా చేసుకోవడానికి సంశయిస్తున్న కుంతీదేవికి హిడింబ పతివ్రత అని ఆమెను కోడలిగా చేసుకోవడం శుభప్రథమని ఆమె సంతానం ద్వారా పాండవులకు సహాయమందగలరచి సూచించి తనదారిని తాను వెళతాడు. ఆ తరువాత కాలంలో ద్రౌపతీ స్వయంవరానికి ముందుగా పాందవులకు దర్శనమిచ్చి వారికి ద్రౌపతి పూర్వజన్మ వృత్తాంతం వివరించి స్వయంవరానికి వెళ్ళమని వారికి శుభంకలుగుతందని చెప్పి ద్రౌపతీ వివాహం తీరు ముందుగానే సూచించి అంతర్ధాన మయ్యాడు.
Share it

నెమలి : నెమలి గురుంచి కొంచం తెలుసుకుందాము...

నెమలి : నెమలి గురుంచి కొంచం తెలుసుకుందాము
పురి విప్పి నాట్యం చేసేది మగ నెమలి ,ఆడ నెమలి మగ నెమలి వెంట తిరుగుతుంది అడుగులేస్తూ ,అది కూడా ఎందుకు తిరుగుతుంది అంటే నెమలికి ప్రత్యుత్పత్తి భౌతికమైన సంభోగము వలన లేదు. అది చాలా సంతోషము కలుగుతుంది ఎప్పుడు అంటే వర్షాకాలం వచ్చేముందు చీకటి ఐపోతుంది ,అకస్మాత్తుగా మబ్బేసేస్తుంది ,ఇక వర్షం పడుతుంది అనగా గాలి మొదలైనపుడు పర్వత ప్రాంతాల్లోను ,అరణ్యల్లోను ఆ మగ నెమలి నాట్యం చేయడం మొదలు పెడుతుంది . ఆ మగ నెమలి నాట్యం చేసి మొట్ట మొదట వడగళ్ళు అని పెద్ద చినుకు టప్ టప్ మని పడటం మొదలవుతుంది . అది నాట్యం చేసి చేసి చేసి సంతోషం తో ఒక ఆనందభాష్పాన్ని వదులుతుంది కంటి వెంట నీటి చుక్క అది నేల పడకుండా ఆడ నెమలి పట్టుకుంటుంది . పట్టుకుని మింగి గర్భం ధరిస్తుంది . అందుకని దానికి భౌతిక సంపర్కం లేదు . అందుకే కృష్ణ పరమాత్మ నెమలి ఈక కిరీటం మీద పెట్టుకుంటారు . పదహారు వేల మంది ఉన్నారు అని నాకదే పని అనుకుంటున్నారేమో ఇంక భార్యలతో తిరగడం అసలు నేను నిత్య బ్రహ్మచారిని తప్ప నాకసలు భార్య సంపర్కమే లేదు అని చెప్పడానికి ఒక నెమలి ఈక ఒకటి పెట్టుకుంటారు ఆయన . నెమలి సృష్టిలో ఒక అపురూపమైన ప్రాణి మనకి భారతదేశం లో జాతీయ పక్షి . తనంత తాను స్వేచ్ఛగా ఆడే నెమలి ఆటను చూడాలి ,మనము ఎలా చూస్తాము అంటే నెమలి కనపడితే ఏ పుల్లలతోనో ఈకలు నొక్కేసి లాగేద్దామని తాపత్రయం . అసలు నెమల్ల అందాలు చూడాలంటే ఢిల్లీ ప్రాంతాల్లో చూడాలి వాళ్ళు అలా పట్టుకోరు . కాకులు ఎలా ఉంటాయో ,నెమల్లు అలా ఉంటాయి ఆ ప్రాంతములో అన్ని నెమల్లు తెల్లవారి లేచేటప్పటికి మేడల మీద నెమల్ల క్రేన్కనాలు వినబడుతూ ఉంటాయి , సాయంకాల వేల దానికేదో సంతోషం వస్తుంది . మీరు ఎప్పుడైనా నెమల్లు పురి విప్పి తిరగడం చూసారా , పురి విప్పడం అంటే కేవలం ఏదో అలా విప్పుతుంది అనుకోకండి ,అది అడుగులు వేసి నాట్యం చేసేటప్పుడు మీరు చూడాలి దాన్ని వెనక్కి నొక్కి మద్యలో చుట్టూ వృత్తం లాగా ఏర్పాటు చేస్తుంది ,ఒకోసారి ఒంచి పెద్దా విసినికర్రలా పెట్టి నాట్యం చేస్తుంది . అది సంతోషం కలిగినప్పుడు ఆ వెనకాల ఉండేటటువంటి పించాన్ని ఆదారం చేసుకుని అది ఆడేటటువంటి తీరు అత్యద్భుతముగా ఉంటుంది . నెమలికి ఇంద్రుడు ఇచ్చినటువంటి వరం పాము వలన దానికి భయం ఉండదు ,పాము ని నువ్వు చంపేస్తావ్ అని వరం ఇచ్చాడు ఇంద్రుడు.

కుచేలోపాక్యనం: భాగవతములో శ్రీ కృష్ణుని దర్శనాన్ని.

కుచేలోపాక్యనం:
భాగవతములో శ్రీ కృష్ణుని దర్శనాన్ని అపెక్షించనటువంటి వారు ఎవరు ఉండరు . పరిపూర్నావతారం కృష్ణావతారం ,అటువంటి కృష్ణుని యొక్క పాదములు పట్టుకొన్నవాళ్ళు కృష్ణనుగ్రహాన్ని కోరుకున్నవాల్లే తప్ప కృష్ణుడే వచ్చి ఒక పేద బ్రాహ్మణుడి యొక్క పాదాలు పట్టుకుని ఆ పాదాలు కడిగి ఆయనికి నమస్కరించి ఆ పాదాలు కడిగిన నీళ్ళు తాను తలమీద చల్లుకుని తన పట్టమహిషి రుక్మిణి దేవి యొక్క తల మీద చల్లడం అసాదరమైనటువంటి ఘట్టం ,ప్రమాణ వాక్కు అని లోకములో ఒకటి ఉంటుంది అంటే ఏది పట్టుకుంటే తరిస్తామో అటువంటి ప్రమాణాన్ని నిర్ణయం చేస్తారు . వేదాన్ని విభాగము చేసి 18 పురాణములను ,మహాభారతాన్ని ,బ్రహ్మాసూత్రాలని ఇచ్చిన మహాపురుషుడు వేద వ్యాసుడు . అందుకే వేద వ్యాసుడు చెప్పిన మాటలు మాత్రమే చెప్పడానికి ఇష్టపడతారు గురువులందరు ఎందుకంటే అవి అటువంటి పరమ పవిత్రమైనటువంటి గంగా నది వంటివి తప్ప ,అసలు వ్యాసుడు చెప్పిన మాటలు ఎవరికీ చెప్పవలిసిన అవసరము ఎవరికీ ఉండదు . వ్యాసుడు చెప్పినదే చెప్తుంటారు కారణం ఏమిటంటే వ్యాసుడు అంత గొప్పగా మహాసముద్రాలంత వాంగ్మయం ఇచ్చేసాడు . అటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు రచించిన భాగవతాన్ని ఆంధ్రీకరించిన పోతన గారు కుచేలుడు ఎంత గొప్పవాడో చెప్పారు ,కుచేలుడు గొప్ప బ్రాహ్మణుడు, సిగ్గు విడిచిపెట్టి అందరి దగ్గరికి వెళ్లి చెయ్యిచాపి నాకు సహాయం చెయ్యండి అని అయన జీవితములో లేదు ,ఆయనకి రాగ ద్వేషాలు లేవు ధర్మమే ఆయన ,ఆయనే ధర్మం ,ధర్మవస్తలుడు ,చాలా గొప్పవాడు ,ఇంద్రియములును గెలిచాడు ,సామాన్యమైన విషయము కాదు ,బ్రహ్మవేత్త ,దారిద్రియం ఆయన్ని బాధించింది కానీ ఆయనికి దారిద్రియం యొక్క స్పృహ లేదు అంటే మనకనిపిస్తుంది కుచేలుడు దరిద్రుడని కానీ ఆయనికి మాత్రం దరిద్రము ఉన్నదన్న విషయం అసలు జ్ఞాపకములో ఉండదు ,ఎందుకుండదు ,ఎప్పుడు పరబ్రహ్మ్మములో రమిస్తూ ఆనందపడిపోతాడు . అటువంటి బ్రహ్మవేత్త ,బ్రహ్మజ్ఞాని కుచేలుడు . అంతటి బ్రహ్మ్మజ్ఞాని అయినటువంటి కుచేలుడికి ఒక రూపాయి దొరికితే అదే పదివేల రూపాయిలు అనుకుంటాడు ,నాకిది లేదన్న భావన లేదు ,ఈశ్వరుడు ఏమివ్వలేదు అంటాడు , అంత సంతోషముతో ఉంటాడు ,ఒక బ్రాహ్మణుని కి ఉండవలిసిన మొట్ట మొదటి లక్షణం ,పరమ సంతోషముతో ఉండాలి నాకేమ్లేదు ,ఈశ్వరుడు నాకేమివ్వలేదన్న ఆనందుముగా ఉండాలి అది ఉన్నటువంటి వాడు కుచేలుడు . అసలు అయన పేరేమిటి షుబాముడు అని ప్రతీతి . కుచేలుడు అనే పేరెందుకు వచ్చింది అంటే చేలము అంటే బట్ట కుచేలము అంటే చిరిగిపోయినటువంటి బట్ట ,చిరిగిపోయిన బట్ట కట్టకూడదు ,వేదములో నియమము ఉంది ,కాలిన బట్ట గాని ,చిరిగిపోయిన బట్ట గాని కట్టుకుని ఉండకూడదు అలక్షణం ,మరి కుచేలుడు ఎందుకు కట్టుకుంటాడు అది ఆయన చిరిగిపోయిన బట్ట అన్న విషయము ఆయనకి జ్ఞాపకము ఉండదు అసలు ఆయన బట్ట చూస్తాడు అబ్బా పీతాంబరము అని కట్టుకుంటాడు ,ఇది చిరిగిపోయింది రా అన్న భావన ఆయనికి ఉండదు . బ్రహ్మ వేత్తలని అర్దము చేసుకోవడం అంత తేలిక కాదు . రమణ మహర్షి గోచి అంతా కన్నాలు పడిపోయాయి ,అప్పుడప్పుడు ఆ గోచి తడిపి ఆరేసేవారు ,తువాలు అలానే ఉండేది ఆయనికి అన్ని కన్నాలే ఒకసారి కొంతమంది అయిశ్వర్యవంతులు ,అంతేవాసులు చూసి అన్నారు అయ్యో అయ్యో అయ్యో ఇన్ని కన్నాల అందులో దారపుపోగులు కన్నా కన్నాలే ఉన్నాయి చెప్తే రెండు తువాళ్ళు తేమండి అన్నారు . అయన అన్నారు కన్నాల ఇంద్రుడు నా గోచి సహస్రాక్షుడు ,తృప్తి ఉన్నవాడికి దరిద్రము ఏమిటి ,అయన గోచి చిరిగిపొతే గిరి ప్రదక్షిణం చేస్తూ ఆయనకేమి శరీర బ్రాంతి లేదు , చుట్టూ ఉండేవాళ్ళు అనేవారు భగవాన్ మీకు శరీర స్పృహ లేదు కానీ లోకము ఉందిగా ఒక గోచి పెట్టుకోండి అన్నారు అంటే పెట్టుకునేవారయిన ,అది చిరిగిపోతే నా గోచి చిరిగి పోయింది ఒక తువాలు పట్రండి అని అనలేదు ,ఆ రక్కసి పొదల్లోకి వెళ్లి ఒక రక్కసి ముళ్ళు తెంపి ఆ ముళ్ళు తోటే ఇంకొక ముల్లుకి కన్నం పెట్టి గోచి ఊడదీసి అందులో దారాలు తీసి దారము రక్కస ముళ్ళు సూదిలోకి ఎక్కించి చిరిగి పోయిన చోట కుట్టేసుకుని గోచి పెట్టుకుని ప్రదక్షిణ చేసేవారు ,ఇది లేదన్న మాట బ్రహ్మ వేత్తకు ఉండదు అందుకే అటువంటి వారి పేరు స్మరిస్తే పుణ్యం ,అటువంటి వారు పేరు తలవడం అంటే మాటలండీ ,అటువంటి వారిని తలుచుకుంటే చాలు పుణ్యం వచ్చేస్తుంది ,కుచేలుడు అంటే శరీర బ్రాంతి లేనివాడు . కుచేలుడి భార్య ఆవిడ అంతకన్నా గొప్ప ఇల్లాలు ,ఆవిడ చెప్పిన మాట భాగవతం లో అమృత బాండం . భగవంతుడు అంటే ఎంత కారుణ్య మూర్తి అండి ,అసలు ఎప్పుడు తలచుకోనివాడు కూడా కష్టం వచ్చినపుడు తలచుకుంటే రక్షిస్తాడే ,పిల్లలికి అన్నం లేదు ఒక సారి మీ స్నేహితున్ని అడగండి , వెళతాను గాని స్నేహితుని దగ్గరకు వెళ్ళేటపుడు ఎమన్నా పట్టికేల్లాలి ఎమన్నా ఉందా అన్నాడు ,అప్పుడు అడిగాడు ఎమన్నా ఉందా ఇంట్లో అని ,అప్పటి వరకు నే తినాలి ఎమన్నా ఉందా అని ఆయన జీవితములో అడగలేదు ,అటుకులు మూట కట్టింది ఆ ఉత్తరీయానికి ,పిచ్చి బ్రాహ్మణుడు ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళాడు ద్వారకా నగరానికి ఎందుకు కృష్ణ దర్శనం అవుతుంది అది ఆయన సంతోషం ,తీరా ద్వారకా నగరానికి వెళ్ళాక గుర్తు వచ్చింది ,నేను ఇలా ఉన్నాను కదా ,నన్ను పంపిస్తార కృష్ణునికి స్నేహితున్ని అంటే నమ్ముతార అని ,ఎలాగోలా వెళ్తున్నాడు , ఉత్తరీయం లేదు ఆయనికి ఓ ముక్క వేసుకున్నాడు ఎందుకని ,ఉత్తరీయం లేకుండా ఉండకూడదు కాబట్టి ,పెద్దలు దగ్గరికి వెళ్ళేటపుడు ఎడం బుజం మీద ఉత్తరీయం లేకుండా ఉండకూడదు ,అందుకేసుకున్నాడు ఓ గుడ్డముక్క దానికి అటుకుల మూట కట్టుకున్నాడు ,ఏమి తిన్నాడు ,ఎప్పుడు తిన్నాడు ,ఏమి తాగాడు ,శరీరానికి బడలిక ఉండదా ?సంతోషంలో మరిచిపోయడాయన ,ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాడు ,మిగిలిన వాళ్ళందరూ ,అందరూ నవ్వుతున్నారు ,పీనుగు నడిచి వెళితే ఎలా ఉంటుందో అలా ఉన్నాడురా , ఉరఃపంజరం అంత కనపడుతుంది ,ఎముకలన్నీ కనపడుతున్నాయి ,దవడలన్ని పోడుచుకోచ్చేసాయి ,పైన శరీరం కుచేలము ,లోపల ఉన్నవాడు బ్రహ్మవేత్త ,బ్రహ్మజ్ఞాని ఉన్నాడు లోపల ,మహానుభావుడు ఉన్నాడు ,పరమేశ్వరుడు పాదాక్రాన్తుడు అవుతాడు ఆయనికి ,ఆయన వస్తుంటే కృష్ణుడు కూర్చున్నాడు ,రుక్మిణి దేవితో కలిసి ఉన్నాడు తల్పం మీద ,కూర్చిలో కూర్చోలేదు ,హంస తూలికా తల్పం మీద నుంచి దూకేసాడు ,పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకున్నాడు ,ఒరేయ్ ఎపుదోచావ్ రా ,ఎన్నాలైన్దోయ్ ,ఎక్కడ కూర్చోపెత్తారో అని రాసారో తెలుసా పోతన గారు ,కూర్చీలో కూర్చో పెట్టలే ,తాను రుక్మిణి దేవితో కలిసి శయనించేటటువంటి ,కూర్చునేటటువంటి హంసతూలికా తల్పం మీద కూర్చోబెట్టారు ,చూసి చెలికత్తెలు అన్నారు ,ఉన్నవాళ్లు , మేము ఋషులు దర్శనం చేస్తే చూసాం కృష్ణున్ని ,మహర్షులు ,మునులు ఈయనతో సరిపోతారా ,అరెరె కృష్ణుడు ఎదురు వచ్చి తీసుకెళ్లాడయ ,రుక్మిణి దేవితో కలిసి కూర్చునే తల్పం మీద కూర్చోబెట్టాడు ,రుక్మిణి చూస్తావే వెళ్లి పట్రా బంగారు చెంబు పళ్ళెం అన్నాడు ,పళ్ళెం కాళ్ళ కింద పెట్టి పొయ్ నీళ్ళు అన్నాడు ,ఎవరికి చేసాడు భాగవతం లో ఇలా ,కూర్చోపెట్టి సాక్షాత్తు ఆది లక్ష్మీ ,ఆవిడ తీగంటి చూపు పడితే చాలు మహాదైస్వర్యం అందుతుంది ,ఆవిడ విష్ణు పాదములు కడగడం కాదు ,కుచేలుడు పాదాలు కృష్ణుడు కడుగుతుంటే నీళ్ళు పోసింది ,ఆవిడ పోస్తుంటే కృష్ణుడు కింద కూర్చుని కడిగాడు ఆయన పాదాలు ,ఏదో అలవోకగా కదగలె స్నేహితుడు అని ,పరమ భక్తితో కడిగాడు ,ఎందుకో తెలుసా నీవంటి బ్రహ్మవేత్త లేడు ,ఆయన కాళ్ళు కడిగి తలమీద జల్లుకున్నాడు ,రా రుక్మిణి దేవికి జల్లాడు ,అంతఃపుర పరివారానికి జల్లాడు ,చందనం తీసి పట్టుకొచ్చి ,అయన వొళ్ళంతా చందనం రాసాడు ,ఎంత అలసిపోయవో ,నీకు తెలియదు ,నీకు భార్య ,బిడ్డలు ,భూములు ,ధనం ఏమి అవసరం లేదు,ఎప్పడు సంతోషం లో ఉంటావు ,కుచేల ఎక్కడుంటాడు నీలాంటి వాడు అని ,ఆయన శ్రమ పోయేటట్టు తనే విసిరి కర్ర పట్టుకుని ,తాటాకు విసినికర్రతో విసిరాడు ,ఆయనికి దూపం తీసుకుని వచ్చి చూపించాడు ,సువాసన పీల్చవోయి ,దీపాలతో హారతులు ఇచ్చాడు ,ఎవరు ఎవరికీ పరిపూర్నావతారం అయిన కృష్ణ భగవానుడు ,అంతటి బ్రహ్మ వేత్త అయినటువంటి కుచేలుడికి కాళ్ళు కడిగి తల మీద చల్లుకున్నాడు అంటే మీరొకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి ,ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత పరమేశ్వరుడు కూడా పరవశం అయిపోతాడో ,కుచేల ,మీ స్నేహితుడు కుచేలుడికి ఒక నమస్కారం అన్నారు అనుకోండి పొంగిపోతాడు ,అంతటి బ్రహ్మవేత్త . కుచేలుడి గొప్పతనం ఎక్కడుంది అంటే ఆయన తీసుకువచ్చిన అటుకులు పెట్టడానికి సిగ్గుపడ్డాడు ,ఇద్దరు కలిసి చదువుకున్నారు కదూ ,ఏవోయ్ నీకు మన గురువు గారు గుర్తు ఉన్నారా శందీపని మహర్షి అని గురువు గారిని పొగిడాడు ,స్నేహితుడివి నాకేదో తేకుండా ఉండవు ,ఏదో తెచ్చావ్ అని వొళ్ళంతా తడిమేసి ఆ ఉత్తరీయానికి కట్టుకున్న అటుకులు ,గట్టిగా లాగితే చిరిగి పోతుంది బట్ట అవి తీసుకుని గుటుక్కున నోటిలో పోసుకుని పర పర పర నమిలి మింగుతున్నాడు ,ఎవరు లక్ష్మీనాధుడు ,ఇంకొక పిడికిడి తీసాడు ,భాగవతం మొత్తం మీద ఇలా లేదు ,రుక్మిణి దేవి ఆదిలక్ష్మి వచ్చి కృష్ణుని చేయి పట్టుకుంది ఎందుకని ,,లక్ష్మీ దేవి పట్టేసుకుంది చేయి ఇంక తినొద్దు అని ,ఇలా అన్నాడు కృష్ణుడు ఏ ,ఒక్క పిడికిడి తింటే మీరేమిచ్చేసారో నాకు తెలుసు ,ఇంకొక్క పిడికిడి తింటే ఆ భక్తుడికి నన్ను ,నిన్ను కలిపిచ్చేస్తారు ,ఆయన అడిగాడ ఐశ్వర్యం కావాలని ,అడగలే ,చాలా విచిత్రం తెలుసా కుచేలోపాక్యనము లో అంతా అయిపొయింది భోజనం పెట్టేసాడు ,మర్నాడు సాగనంపెసాడు ,వెళ్ళిపోతున్నాడు కుచేలుడు ,అయ్యా దరిద్రం లో ఉన్నాను ఒక్క రూపాయి ఇప్పించండి అని అనలేదు కుచేలుడు ,వెళ్ళిపోతున్నాడు ,ఆ కృష్ణుడు ఎందుకివ్వలేదో నాకర్ధమైంది ,ఈ దరిద్రం లో ఉంటె హాయిగా సంతోషముగా నేను భగవంతుడిని స్మరించొచ్చు ,రేపోద్దిట బోలెడంత డబ్బు వచ్చి పడిపోతే అదంతా రాసుకుంటూ కూర్చుంటే ఈశ్వరుడు ని మరిచిపోతానని ఇవ్వకుండా నన్ను రక్షించాడు ,కృష్ణా నీకో నమస్కారమయ ,పెద్ద భవనం కనపడింది ఎవరో ఒకావిడ ఆబరనాలన్నీ పెట్టుకుని వచ్చి దాన్నం పెట్టింది అమ్మా అమ్మా ఎవరమ్మ నీవు అన్నాడు ,మీ అవిడనండి అంది ,అయ్యో ఎక్కడిదే ఈ ఐశ్వర్యం అన్నాడు ,ఇదిగో ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి పాక అంతఃపురం అయిపొయింది అంది ,అప్పుడే అటుకులు తిన్నాడు ,కుచేలోపాక్యనం మీరు చదవండి ,కుచేలోపాక్యనానికి చిట్ట చివర ఒక మాట చెప్తారు ,అన్ని అంతఃపురాలలో ఉన్న కుచేలుడికి ఐశ్వర్య భావం లేదు ,ఎప్పడు బ్రహ్మ్మముతో రమించి ,బ్రహ్మ్మము నందు ఐక్యం అయిపోయాడు ,కుచేలోపాక్యనం ఒక్క దానికే పల శృతి కూడా చెప్తారు ,గజేంద్ర మోక్షానం వాటికి చెప్పినట్టు ,కుచేలోపాక్యనానికి పల శృతి ఉంది ,అది చదివితే ,అది వింటే భగవంతుని యొక్క విశేషనమైనటువంటి అనుగ్రహం చేత దీర్గాయువు ,కీర్తి ,సంపద కలుగుతాయి ,అంత గొప్పది కుచేలోపాక్యనం ,ఒక బ్రాహ్మణుడు ఇంత దరిద్రములో ఉండి కూడా ,దరిద్రంతో సంబంధం లేకుండా ,ఆయన్ని భాదిన్చిది ,శరీరాన్ని భాదిన్చకపోలేదు కానసలు ఆయనికి ఆ భాద యొక్క స్పృహ తెలీదు ,మత్తు ఇచ్చి శరీరాన్ని కోస్తారు ,శరీరాన్ని కోయడం తెలుస్తుందా ,తెలీదు ,అలా ఆయనికి భగవంతుని యొక్క అనుబవానన్దమునన్దు భాహ్యము నందు ఉన్న దారిద్ర్యం తెలియనేలేదు అంతటి బ్రహ్మవేత్త ,అంతటి మహానుభావుడు కుచేలుడు అంటే అందుకే అంతటి పరమ భాగవతోత్తముడు వచ్చినపుడు మీకేంకావాలి అని అడగలేదు ,అంతటి పరిపూర్నవతారమే మహర్షులకి కూడా చెయ్యనటువంటి పూజ కుచేలుడికి చేసాడు అంటే అయన అంతటి బ్రహ్మ్మవేత్త ,అంతటి జితేంద్రియుడు ,అంతటి భక్తి తత్పరుడు ,ఎంతటి జ్ఞాని మనకర్దమవుతున్ది అటువంటి కుచేలోపాక్యనాన్ని ఇంట్లో పెద్దవాళ్లందరూ కూడా పిల్లలకి చెప్పాలి ,అందరు పోతనగారి భాగవతము లోనుంచి చదువుకోవాలి ,కుచేలోపాక్యనం భాగవతం దశమ స్కందం ఉత్తర భాగం లో ఉంది ,ఉత్తర భాగములో ఉన్నటువంటి కుచేలోపాక్యనాన్ని యదతదముగా చదువుకోవాలి ,ప్రతిరోజూ కుచేలోపాక్యనాన్ని చదువుకుని కుచేలుడి యొక్క గొప్పతనానికి పరవసించిపోతే అదే భగవంతుని యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది ,కుచేలుడు ఏవేవో కారణానికి దరిద్రుడు భాగవతములో లేదు ,కుచేలుడు బ్రహ్మవేత్త ,లేనితనమే తెలీకుండా పోలేదు ,ఉన్నతనం కూడా ఆయనకు తెలిదు . ఇది బ్రహ్మవేత్త అంటే ,ఐశ్వర్యం వచ్చిన తర్వాత స్పృహ ఉందేమిటి ,అదీలేదు .లెకపొతె స్పృహ ఉందేమిటి అది లేదు . రెండిటి లోను స్పృహ లేదు ,ఉన్న స్పృహ ఈశ్వర స్పృహ ఒక్కటే అటువంటి బ్రహ్మజ్ఞాని ,అంతటి మహానుబావుడు ,అటువంటి కుచేలుడికి ప్రతిరోజూ ఒక నమస్కారం చెయ్యాలి ,కృష్ణ భగవానుడు అంతటివాడు చేత పూజలందుకున్నాడు ,అటువంటి కుచేలోపాక్యనాన్ని స్మరించడం ,ఆయనికి నమస్కారం చెయ్యడం ,కృష్ణ భగవానుడి దగ్గర ,గురువుల దగ్గర కుచేలోపక్యనాన్ని ఒక్కసారి చెప్పుకుంటే చాలు పరవసించిపోతారు అందుకని కుచేలుడు పూజలందుకుంటున్నాడు
విశ్వాన్ని సృష్టించింది విశ్వకర్మ. శ్లో నభూమి నజలం చైవ నతేజో నచ వాయవః నచబ్రహ్మ నచవిష్ణు నచనక్షత్ర తారకః సర్వశూన్య నిరాంబం స్వయంభూ విశ్వకర్మణః

తా భూమి – జలము – అగ్ని – వాయువు – ఆకాశము, బ్రహ్మ – విష్ణు – మహేశ్వర – ఇంద్ర –సూర్య – నక్షత్రంబులు లేని వేళ విశ్వకర్మ స్వయంభు రూపమైయుండెను.భూమి నీరు అగ్ని గాలి బ్రహ్మ విష్ణు రుద్రుడు నక్షత్రా లేమియు లేనపుడు విశ్వకర్మ భగవానుడు తనంత తాను సంకల్ప ప్రభావంచేత నవతరించాడు. ఆ స్వయంభూ విశ్వకర్మ పరమేశ్వరునకే విశ్వాత్ముడు, విశ్వేశ్వరుజు, సహస్ర శిర్షుడు! సగుణ బ్రహ్మం, అంగుష్ట మాతృడు, జగద్రక్షకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మొదలైన అనంతనామనులు – అనంతరూపములు కలిగినై. “ప్రజాపతి విశ్వకర్మ మనః “అని కృష్ణ యజుర్వేదమున విశ్వకర్మయే ప్రజాపతియైన బ్రహ్మయనియు చెప్పబడినది. ఆయనకు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానము లనెడి నైదు ముఖలు. శ్లో పూర్వావనా త్సానగః దక్షణా త్సనాతనః అపరా దహభూవః ఉద్వీచ్యాం ఉర్ధవాత్సుపర్ణః తా తూర్పు ముఖమునందు సానగ ఋషి, దక్షిణ ముఖము నందు సనాతన ఋషి, పశ్చిమ ముఖము నందు అహభూన ఋషి, ఉత్తర ముఖము నందు బ్రత్న ఋషి, ఊర్ధ్వముఖము నందు సుపర్ణ ఋషులుద్బవించిరి.విశ్వకర్మ పరాత్పరుని యొక్క తూర్పు ముఖమైన సద్యోజాతము నందు సానగబ్రహ్మర్షి మకుబ్రహ్మయు, దక్షిణముఖమైన వసుదేవము నందు సనాతన మహర్షి యను మయబ్రహ్మయు, పశ్చిమముఖమైన అఘేరియునందు అహభూవ మహర్షి యను త్వష్టబ్రహ్మయు, ఉత్తరముఖమైన తత్పురుషము నందు ప్రత్న మహర్షి యను శిల్పి బ్రహ్మయు, ఊర్ధ్వముఖమైన ఈశానము నందు సువర్ణ మహర్షియను విశ్వజ్ఞబ్రహ్మయు ప్రభవించినట్లు చెప్పబడినై. ఋక్ వేదం లోని పదవ మండలం 81,82 సూక్తాలు విశ్వకర్మ యొక్క సృష్టి నిర్మాణ క్రమాన్నివివరిస్తాయి. అందరికీ సుపరిచితమైన పురుష సూక్తం కూడా విశ్వకర్మను విరాట్ పురుషునిగా వర్ణించింది. విశ్వకర్మకు పర్యాయ పదంగా త్వష్ట ను గుర్తిస్తారు.

విశ్వకర్మ పూజ:

విశ్వకర్మ పూజ ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17న జరుపుకుంటారు. ఇవి ముఖ్యంగా కర్మాగారాలు మరియు పారిశ్రామిక ప్రాంతాలలో తప్పకుండా జరుపుతారు. వారి పనిముట్లను విశ్వకర్మ ముందుంచి పూజిస్తారు.

విశ్వకర్మ నిర్మాణాలు:

విశ్వకర్మ పురాణాల ప్రకారం ఎన్నో పట్టణాలను నాలుగు యుగాలలో నిర్మించాడు. సత్యయుగంలో దేవతల నివాసం కోసం స్వర్గలోకం నిర్మించాడు. త్రేతాయుగంలో సువర్ణ లంకను శివుని కోసం నిర్మించాడు. ద్వాపర యుగంలో ద్వారక నగరాన్ని మరియు కలియుగంలో హస్తినాపురం మరియు ఇంద్రప్రస్థం నిర్మించాడు.

ఆత్మ కథ ,జీవిత చరిత్ర భేదం రమణ మహర్షికి ఎలా నమస్కారము పెడతామో..

ఆత్మ కథ ,జీవిత చరిత్ర భేదం :
ఆత్మకథ అంటే తనకు తానుగా రాసుకున్నది ,అది ఎందుకు రాసుకుంటారు అంటే తనని తాను పొగుడుకోడానికి రాసుకోరు ,తన జీవితములో ఉద్దాన పతనాలని ,జీవితములో వచ్చిన తప్పులని ,తన కష్టాలని ,తన యొక్క బలాన్ని ,తన బలహీనతని ,తను సాదించినదానిని ,తాను విపలమైనదానిని అన్ని చెప్తారు ,నిష్పాక్షికముగా చెప్తారు . గాంధీ గారి జీవిత చరిత్ర ఉంటుంది ,గాంధీ గారి జీవిత చరిత్రలో వారు చిన్న తనములో చేసినటువంటి దొంగతనం చెప్తారు ,ఆయన చేతి దస్తూరి బావుండదు ,నా దస్తూరి బాగుండదు అని చెప్తారు ,ఆయనికి చిన్నపుడు ఆటలు ఆడలేదు ,ఆయన ఆటలు ఆడకపోవడము వలన శరీరం దారుడ్యం ఎందుకు కలగలేదో చెప్తారు ,ఆయన ఒకప్పుడు పెద్ద ఉద్యమము చేస్తే , 1920 లో సహాయ నిరాకరనోద్యమము జరుగుతుండగా భారత దేశానికి స్వాతంత్ర్యం రావాల్సింది ,చౌరీ చౌర అన్న చోట ఒక ఆంగ్లేయ సిఫాయి ని పట్టుకుని సజీవదహనం చేసారు ,ఉద్యమం లోకి హింస ప్రవేశించింది కాబట్టి ,అహింస నా ఉద్యమానికి ప్రాణం కాబట్టి ఈ ఉద్యమం జరగడానికి వీలులేదని ఆపేసారు ,దానివలన సిద్దాంతం పట్ల గాంధీ గారికి ఎంత విశ్వాసం ఉంటుందో అర్ధమవుతుంది ,అది చివరికి చనిపోయేముందు కూడా తుపాకీ గుండు తగులుతున్నా కూడా "హే రామ్" అంటూ పడిపోయారు అంటే ఆయన ఎంతటి మహితాత్ముడో అర్ధమవుతుంది .ఆయన జీవితములో ఉద్దానపతనాలని చూసినపుడు ఆయన ఏ విషయాలు నేను చిన్నతనము లో చేసానని బాధపడానని చెప్పారో అవి మనము చెయ్యకూడదు అని అర్ధం . ఏ బలం ఆయన్ను నిలబెట్టిందో అది చదివిననాడు ఆ బలం సంతరించుకోవాలన్న ఆలోచన కలుగుతుంది . తాన జీవితాన్ని పుస్తకముగా తెరచిపెట్టి పదిమంది దాంట్లోంచి వచ్చే ఉత్స్తహాన్ని పుంజుకుని ఉన్నతమైన పధం లో నడవాలన్న కోర్కెతో మహాత్ములైన వారు జీవిత చరిత్రలు వ్రాస్తారు . అందుకే అటువంటి జీవిత చరిత్రలు తప్పకుండా చదవాలి . ఇక రెండవ విషయం మహత్ములయొక్క జీవితాలను చరిత్రలుగా రాయడం ,ఇది వారు ఉన్నపుడు రాసేటటువంటి విదానం ఒకటి . వారు శరీరం విడిచిపెట్టిన తర్వాత రాసే విధానం ఒకటి . ఈ మధ్య కాలములో pvrk ప్రసాద్ గారు గొప్ప సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ,ఒకప్పుడు ప్రధానమంత్రి కార్యాలయములో పనిచేసారు ,ఆయనో పుస్తకం రాసారు ,అప్పుడు ఏమైంది అని అది ఆ పుస్తకం పేరు . భారతదేశం అంతటిని కుదిపేసినటువంటి ఒక సందర్బములో అప్పుడు ప్రధానమంత్రి గా ఉన్నటువంటి pv నరసింహారావు గారు ఏమ్చేసారు అన్నది ఆయన దగ్గర కార్యదర్శిగా ఉన్న pvrk ప్రసాద్ గారికి తెలుసు ,అందుకే ఒక మహాద్భుతమైన పుస్తకాన్ని రాసారు "అప్పుడు ఏమైందంటే" అని ,అది చరిత్ర . జరిగిపోయిన దానిని రాసారు . ఒక్కొక్కచో వారు ఉండగానే రాస్తారు . వారు ఉండగానే ఎందుకు రాస్తారు అంటే ఆయన అంతటి మహితాత్ముడు దానికిక ఎప్పుడో అయన జీవితం పరిసమాత్మము అయిన తర్వాత బయటకి రావడం కాదు ,వెంటనే వచ్చేయాలి అంతే ,ఒక్కొక్కసారి ఏదో ఒక వయసులో చేయవలసిన ఉపనయనాన్ని చాలా ముందే చేసేస్తారు ,ఎందుకు చేసేస్తారు అంటే ఆ పుట్టిన పిల్లవాడు ఏక సంతాగ్రహి అనుకోండి అన్నేళ్ళు వచ్చే వరకు ఆపకూడదు , శాస్త్రం చదువకోవడానికి ,వేదం చదువుకోవడానికి తొందరగా ఉపనయనం చేసేస్తారు . అలా అటువంటి మహానుభావుడు అయితే ఆయన జీవించి ఉండగానే , ఆయన జీవితానికి సంబదించిన విశేషాలు ,ఆయన చెప్పినవి రెండు కలిపి పుస్తకముగా ఇస్తారు ,ఇది ఏ మహాత్ముడు గురుంచి చెప్పారో ఆయనతో పాటుగా అలా చెప్పిన వారికీ కూడా మనదరం ఋణపడి ఉంటాం ఏ కారణం చేత అంటారేమో ఆ మహాత్ముడు ఎవరు ఉంటారో ఆయనకి అసలు అది గ్రంధస్తం అవ్వాలని కోరిక ఉంటుందా ,ఉండదా అంటే చెప్పలేం ,కష్టం . ఒక ఉదాహరణ చెప్పాలంటే కామకోటి కంచి మఠానికి ఎందరో జగద్గురువులు వచ్చారు ,సామాన్యులు కారు ,ఒక్కొక్క జగద్గురు ఎటువంటి స్థానాలకి వెల్లిపోయారంటే ,చంద్రషేకరేంద్ర సరస్వతి అన్న పేరుతొ ఇంకో ఆయన కూడా ఉండేవారు ,ఒకసారి ఆయన దగ్గరికి ప్రతివాదులు వచ్చి వాదించడానికి కూర్చున్నారు , మొదలు పెట్టండి అన్నారు ఆయన , వాళ్ళు ఏదో మొదలు పెట్టబోయి , వారికి స్పురణ తట్టలేదు . వాళ్ళన్నారు మీ వల్లో ఒక పసిపిల్ల ఆడుకుంటుంది , ఆ పిల్ల ఆడుతుంటే ,నవ్వుతుంటే మాకు జ్ఞాపకం రావట్లే ,ఆ పిల్లను దింపెయండి మాట్లాడతాం అన్నారు , ఆయన అన్నారు నేను సన్యాసిని నా వల్లో పిల్ల ఎందుకు ఆడుకుంటుంది ,నా వల్లో పిల్ల లేదు ,మీరు ఉంది అనుకుంటున్నారు ,చెప్పండి అన్నారు ,వాళ్ళకి ఆ పిల్ల కనపడుతుంది నవ్వుతూ ,ఆ పిల్ల నవ్వుతూ కనపడుతుంటే వాళ్ళకేం గుర్తురావడం లేదు ,చెప్పలేకపోయారు ఆకరికి వారికి జ్ఞాపకానికి వచ్చింది , ఆయన ఎవరో తెలుసా ,పురుష రూపములో ఉన్న కామాక్షి ఆయనతో వాదిస్తావ అని కామాక్షి పరదేవతయే ఆయన వల్లో పసిపిల్లయై పడుకుంది . ఇపుడు ఎదురుకుండా ఉన్నవాళ్లు వాదిన్చలేకపోయారు ,ఈ విషయం ఎలా వస్తుంది వెలుగులోకి , శృంగేరి పీటాధిపత్యమ్ వహించిన ఉగ్ర నరసింహ భారతి స్వామి వారు ఒకప్పుడు దక్షిణ దేశములో ఉన్న మదురై వెళితే గుళ్ళోకి రావద్దన్నారు ,ఆయనికి నేనే గుళ్ళోకి వచ్చి పూజ చేయకూడద అని అచర్యం కలిగి ,శిష్యుణ్ణి కొబ్బరి బొండం తెమ్మని మంత్రం చదివి కొబ్బరి బొండం పట్టుకున్నారు ,ఎదురుకుండా ఉన్న మీనాక్షి దేవతలో ఉన్న శక్తి అంతా కొబ్బరి బొండం లోకి వెళ్ళిపోయింది ,ఆయన ఆ కొబ్బరి కాయ పట్టికిల్లి ,వీదిలోకి వెళ్ళిపోయి ,సింహాసనం మీద పెట్టి పూజ చేసారు ,అమ్మవారి విగ్రహం వెల వెల వెల పోయింది ,ఏదో తెల్లగా పాలిపోయినట్టు అయిపొయింది ,అంత తేజస్సు పోయింది ,పయిగా రోజు రోజుకు వివర్ణం అయిపోతుంది ,అప్పుడు పసిగట్టారు ,ఉగ్ర నరసింహ భారతి స్వామి వారు ,శక్తి అంతటిని లాగేసారు కొబ్బరి బొండం లోకి ,వెళ్లి ఆయన కాళ్ళ మీద పడ్డారు ,అయ్యా పొరపాటు మీ లాంటి మహితాత్ములు వస్తే గుళ్ళోకి రావద్దనడము ఏంటి ,అలాంటి వారు వస్తారనే స్వామి సంతోషముగా నిలబడతాడు ,ఆయన్ని రావద్దని అంటే ఇంకేమిటి అపచారము కాదు కాబట్టి వెంటనే ఆయన దగ్గరకి వెళ్లి కాళ్ళమీద పడి ప్రార్ధన చేస్తే ,ఆయన మళ్ళి గుళ్ళోకి వెళ్లి నిలబడి ,కొబ్బరి బొండము లో ఉన్నటువంటి అమ్మవారి శక్తులన్నీ ,అమ్మవారిలోకి ప్రవేషపెట్టేసారు ,అంతే మీనాక్షి పరమ కాంతితో నిలబడింది ,ఎలా తెలుస్తుంది ఈ విషయం ,ఎవరో ఆయన కాలములో ఉన్నవాళ్ళు రాయాలా వద్దా ,వాళ్ళు రాస్తే కదు మనకు అందింది ,ఇపుడు ఉగ్ర నరసింహ భారతి వారి ఒకరికే కాదు నమస్కారం ,ఆ రాసినవాడికి కూడా నమస్కారం ,లేకపోతే ఎలా అందుతుంది ,కంచి కామకోటి చరిత్ర శ్లోకము ల రూపములో ఇచ్చారు సదాశివ బ్రహ్మేంద్ర ,అలా ఇచ్చారు కాబట్టి అందింది జగద్గురువుల చరిత్ర అలాగే రమణ మహర్షి ఎప్పుడు మాట్టడేవారు కాదు ,ఎప్పుడైనా నోరు తెరచి మాట్టడేవారు ,ఆయన ఏదైనా మాట్లాడారంటే ,పరమాద్భుతమైనటువంటి విషయం , అది ఇక మాములుగా ఉండదు ఇక ,ఒక మాట మాట్లాడుతారు అంటే నోరు తెరచి ,ఎపుడు మాట్లాడతారో ఎవరికీ తెలిదు ,పది రోజులకి ఒకసారి మాట్లాడొచ్చు ,ఆయన ఒకసారి అన్నారు ,అరణ్యములో అనేక జంతువులు ఉంటాయి ,అవి ఎప్పుడూ అరుస్తూ ఉంటాయి ,సింహం ఒక్కసారి అరుస్తుంది ,సింహా గర్జన ,అది అరిస్తే మిగిలిన జంతువులు అరవడం మానేస్తాయి ,గురువు సింహం లాంటివాడు ,గురువు నోరు తెరిస్తే ,మిగిలిన పశువులు అన్ని నోళ్ళు మూసేస్తాయి ,ఎందుకని అంటే ,గురువుది సింహా గర్జన ,దాని ముందు ఇవి నిలబడవు కనుక ,ఆయన ఒక్క మాట అన్నారు ,గురువు యొక్క వైభవం ఏంటో అర్దమైయిందా లేదా ,అది వెంటనే సూర్య నాగమ్మ గారు రాసుకున్నారు ,సూరి నాగమ్మ లేఖలు అని ,దాదాపుగా ,రెండు దశాబ్దాల పై చిలుకు ,భగవాన్ రమణులు పాదాల దగ్గర కూర్చుని ,ఆయన ఎప్పుడు నోరు విప్పితే అప్పుడు రాసుకుని ,ఆయన చెప్పిన మాట ఆ కాగితాన్ని వాళ్ళ అన్నయికి పోస్ట్ చేసేవారు ,ఆ లేఖలు పుస్తకాలుగా వచ్చాయి ,కాబట్టి రమణ మహర్షి ఎప్పుడు ఏం మాట్లాడారో అన్న విషయం లోకానికి అందింది ,లేకపోతె అసలు అందవు ,ఇప్పుడు రమణ మహర్షికి నమస్కారముతో పాటు ,సూరి నాగమ్మ గారికి నమస్కారం ,లేకపోతే రమణ మహర్షి చెప్పిన విషయం ఎలా అందుతుంది ,రమణ మహర్షి జీవితములో జరిగిన సంగటలని వర్ణించారు ,ఆయన ఎలా నడిచోస్తారో ,ఎలా సోఫాలో పడుకుంటారో ,ఆకరికి ఓ రోజున పెద్ద పాము తిరుగుతుంది చెట్టు మీద ,ఆయన అలా చూస్తున్నారు ,ఇంతలోకే ఎవరో వచ్చారు ,బాబోయి పామ్ ,బాబోయి పామ్ అన్నారు ,ఆయన అన్నారు వారు రోజు వస్తారు ,ఇక్కడ ఇది పడుకుంటుంది ,వారు తిరుగుతుంటారు ,ఇది వారిని చూస్తుంది ,నేను అనేవారు కాదు ,ఇది అనేవారు ,అంటే వారు అన్నారు ,ఇది చూడడం ,వారు వెళ్ళడం బాగుంది ,మాకు భయం ,మేము ఆస్తాయి కాదు ,ఎలా వారు రోజు తిరుగుతుంటే మాకు భయము కాదు అన్నారు , ఆయన అన్నారు పైకి చూసి ,వారు భయపడుతున్నారు అంట మనలని చూసి ,ఎందుకొస్తారు ,వేరొక చోట తిరగకూడదు ,ఎందుకు వారిని ఇబ్బంది పెడతారు అన్నారు , అంతే ఆ పాము జర జర జర వెళ్ళిపోయింది ,అంటే ఒక జ్ఞాని మాటలు ఉపాది సంబదము లేకుండా అన్దేస్తాయి జీవుడికి ,ఎలా అందింది ,సూరి నాగమ్మ గారు ఉండబట్టేనా అందింది ,జరిగిన సంగటనలు అందుతాయి ,సంగటనలుతో పాటు వారు చెప్పినటువంటి ఉపదేశాలు అందుతాయి ,రెండు సద్గురువు యొక్క చరిత్ర గ అందుతాయి ,సాయిబాబా గారు ఉన్నారు ,సాయిబాబా గారి జీవిత కాలములో జరిగినటువంటి సంగటలని ,హేమాద్రి పంత్ అనే ఆయన రాసారు అని అంటారు ,అలాగే ఆయన చెప్పిన మాటలని రాసారు ,ఇప్పుడు హేమాద్రి పంత్ రాయబట్టేన మనం చదువుతున్నాం ,కాబట్టి ఇప్పుడు సాయిబాబా గారికి ఎంత నమస్కారము పెడుతున్నామో ,అలాగే అది చదువుకునే ముందు హేమాద్రి పంత్ కూడా నమస్కారము పెట్టాలి ,రమణ మహర్షి గురించి చదువుకుంటే రమణ మహర్షికి ఎలా నమస్కారము పెడతామో ,సూరి నాగమ్మ గారికి అలా నమస్కారము పెడతాం ,కామకోటి పీట గురువులకు నమస్కారము చేస్తూ ,అది రాసిన మహాత్ముడు సదాశివ బ్రహ్మెంద్రులు వారికీ నమస్కారము పెడతాము ,రామకృష్ణ పరమహంసతో తన అనుభవాలు వివేకానందుడు వ్రాశాడు కాబట్టి రామకృష్ణ పరమహంస యొక్క గొప్పతనము అర్ధమవుతుంది ,రామకృష పరమహంసకు నమస్కారము పెట్టి అది చెప్పిన వివేకానందుడికి నమస్కారము పెడతాము ,అందుకే గురు చరిత్రలో రెండు భాగాలుగా ఉంటుంది అని మనవి చేసారు ,వారు చెప్పినవి ,వారి చేష్టితముగా కనపడేటటువంటి లీలలు ,ఇప్పుడు ఒక పాము విషయము చుడండి ,రమణులు చెప్తే పాముకి ఎలా అర్ధమవుతుంది అంటే అందులోను ఆత్మ ఉంది ,ఇక్కడా ఆత్మ ఉంది ,ఆత్మ సర్వగతం ,సర్వగతం అయిన ఆత్మ ప్రకంపనలు ఒకదాని నుంచి ఒకటి అందుకుంటాయి ,అదే మౌన వాఖ్యానం ,ఆ మాట అందేసుకుంటుంది ,మనం చెప్తే అందదు ,ఆయన చెప్తే అందుతుంది అందుకే ఆయన వచ్చి కూర్చుంటే అరునాచలములొ ప్లేగు వ్యాది వచ్చి శవాలు పట్టుకొచ్చి పీక్కు తింటున్నటువంటి పులులు ,రమణ మహర్షిని చూసేటప్పటికి రెండు కాళ్ళు చాపి ,నమస్కారము చేసి కూర్చుని ఆయన్ని అలా చూస్తూ వేల్లిపోయేవి ,బ్రహ్మ తేజస్సు అంటే అటువంటిది ,ఒక కుచేలుడు బ్రహ్మ వేత్త ,రమణులు బ్రహ్మవేత్త ,సాయి బాబా గారు బ్రహ్మవేత్త అలాంటి మహా పురుషులు గురుంచి తెలియాలి అంటే ,వారితో సమకాలినుడిగా ఉంటూ ,అంటే ఆ కాలమునందు ఉండడం వాళ్ళ అదృష్టం ,వాళ్ళది రాసి ఉండడం ,మనకి చేసిన మహోపకారం ,అటువంటి మహోపకారం చేసినటువంటి వాళ్ళకు మనం ఏమి ఇవ్వలేం ,మనమేలాగు కృతజ్ఞత చెప్పలేము ,కనిసములొ కనీసం మనం చేయగలిగినది ఏమిటంటే అంత గొప్ప గ్రంధాలు ఇచ్చినందుకు వారికొక నమస్కారము చెయ్యాలి .
share it ..