cricket ad

Tuesday 13 December 2016

బంగారం, వెండి లాంటి విలువైన వస్తువులను ప్రసాదంగా పంచుతున్న గుడి! ఎక్కడో తెలుసా?

గుడికి వెళ్ళడం ప్రదక్షణలు చేయడం, దేవిడికి దండం పెట్టుకోవడం ఆఖరున ప్రాసాధం తీసుకుని అక్కడ ఒక నిమషం ప్రసాదం తిని రావడం ఇవన్నీ మనకు తెలిసినవే. ప్రసాదం అంటే మనకు లడ్డు, చక్కెర పొంగళి, పులిహోర ఇలాంటివి ఇస్తారని మనకు తెలుసు. కాని ఈ దేవాలయంలో లడ్డునో, చక్కెర పొంగళినో, పులిహోరనో ప్రసాదంగా ఇస్తున్నారంట.
మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ర‌త్లాం అనే న‌గ‌రంలో ఉన్న మ‌హ‌ల‌క్ష్మి దేవాల‌యాన్ని సందర్శించిన భక్తులకు బంగారం, వెండి లతో పాటు నోట్ల కట్టలను కూడా   ప్రసాదంగా ఇస్తున్నారట.! భక్తుల నుండి వచ్చిన విలువైన కానుకలను ఆలయం వారు తీసేసుకోకుండా, తిరిగి భక్తులకే ప్రసాదంగా పంచడ ఈ ఆలయం ప్రత్యేకత. దంతేరాస్ ముగిసిన మరుసటి రోజు నుండి బంగారం, వెండి లాంటి విలువైన వస్తువులను దేవీ దర్శనం చేసుకున్న భక్తులకు ప్రసాదంగా పంచిపెడుతుంటారు.

No comments:

Post a Comment