cricket ad

Monday 12 December 2016

అన్ని వ్యాధులకు చికిత్స


 250 గ్రాముల మెంతులు .
* 100 గ్రాముల వాము .
* 50 గ్రాముల నల్ల జీలకర్ర . 

తయారు చేయు విధానము:

* పై మూడు పదార్థాలను శుభ్రం చేసుకోవాలి. 
* వేరు వేరుగా పెన్నం పైన వేసి కొద్దిగా వేడి చేయండి.
* మెంతులు + వాము + నల్ల జీలకర్రలని కలిపి పొడిగా తయారు చేయండి . 
* గాలి దూరని గాజు సీసాలో నిల్వ చేసుకొండి . 

వాడే విధానము : 

> ప్రతి రోజు రాత్రి భోజనం తర్వాత 1 గ్లాసు వేడి నీళ్ళలో 1 స్పూను చూర్ణం (పొడి) ని కలిపి తాగవలెను . 
> వేడి నీళ్ళ లో మాత్రమే తాగ వలెను . 
> ఈ చూర్ణం తాగిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోరాదు . 
> అన్ని వయసుల వారు స్త్రీలు , పురుషులు , వృద్దులు ఈ చూర్ణంని సేవించ వచ్చును . 
> ప్రతి రోజు ఈ చూర్ణంని సేవించడము వల్ల శరీరంలో పేరుకున్న విష పదార్ధాలు మల, మూత్ర , చెమటల ద్వార బయటకు నెట్టి వేయబడును . 
> 80 - 90 రోజులు తీసుకున్న తర్వాత మీకు ఉత్తమ ఫలితాలు రావాడాన్ని మీరు గమనించగలరు. 
> అప్పటికి అధికంగా ఉన్న కొవ్వు కూడా కరిగి పోతుంది . 
> రక్తం శుభ్రపడుతుంది . మంచి రక్తం మీ శరీరంలో ప్రవహిస్తుంది . 
> శరీరంలో ఉన్న ముడతలు తగ్గుతాయి . 
> శరీరం బలంగా, చురుకుగా మరియు ప్రకాశవంతముగా ఉండును.

ప్రయోజనాలు :

1. కీళ్ళు మరియు మోకాళ్ళ నొప్పులన్నీ పోతాయి. 
2 . ఎముకలు బలంగా తయారవుతాయి . 
3. కంటి చూపు మెరుగవుతుంది . 
4 . జుట్టు పెరుగుదలని మెరుగు పరుస్తుంది . 
5 . మల బద్దకం శాశ్వతంగా నివారించబడుతుంది.
6 . రక్త ప్రసరణని మెరుగు పరుస్తుంది . 
7 . దీర్ఘ కాలిక దగ్గు నివారించ బడును . 
8 . గుండె యొక్క పనితీరు మెరుగవుతుంది . 
9 . మీరు చలాకిగా ఉంటారు . 
10 . జ్ఞాపక శక్తి పెరుగుతుంది . 
11 . వినికిడి శక్తి పెరుగుతుంది . 
12 . గతంలో తీసుకున్న అల్లోపతిక్ మందుల సైడ్ ఎఫెక్ట్ క్లియర్ చేస్తుంది . 
13 . రక్త శుద్ది జరుగుతుంది . 
14 . అన్ని రక్తనాళాలు శుద్ధి అవుతాయి . 
15 . పళ్ళు చిగుళ్ళు బలముగా తయారవుతాయి . 
16 . మధు మేహ వ్యాధిని నియంత్రిస్తుంది . 
17 . 2 లేక 3 నెలల తరువాత ఈ ఫలితాలను గుర్తించగలరు . 

గమనిక :

నిరాటంకంగా 3 నెలలు ఈ చూర్ణం తీసుకుంటే 15 -20 రోజులు ఆపి , ఆ తర్వాత మళ్ళీ 3 నెలలు తీసుకోవచ్చు.

No comments:

Post a Comment